రమేష్ రాథోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమేష్ రాథోడ్ - 2021 నుండి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు

రమేష్ రాథోడ్ అదిలాబాద్ (ఎస్.టి) పార్లమెంటరీ నియోజిక వర్గంనుండి గెలిచి 15వ పార్లమెంటులో తెలుగు దేశం పార్టీ తరపున సభ్యునిగా ఉన్నారు.

బాల్యము[మార్చు]

రమేష్ రాథోడ్, మోహన్ రాథోడ్, కమలబాయ్ దంపతులకు 1966 అక్టోబరు 20 న జన్మించారు.

విద్య[మార్చు]

వీరు అదిలాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళశాలలో బి.ఎ. డిగ్రీ చదివారు

కుటుంబము[మార్చు]

వీరు సుమన్ రాథోడ్ ను వివాహమాడారు.[1] వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్థానము[మార్చు]

రమేష్ రాథోడ్ 1999 - 2004 మద్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యునిగా ఉన్నారు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. 2009 లో 15 వ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యునిగా పనిచేసారు.[2]

మూలాలు[మార్చు]

  1. Eenadu (15 November 2023). "అనుభవం.. అనుబంధం అడుగులుగా". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  2. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.

https://web.archive.org/web/20130313020516/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4258