మాద్రి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మాద్రి పాండురాజు భార్య. పాండవులలో నకుల సహదేవులకు తల్లి.
ఒకనాడు పాండురాజు ఒంటరిగా ఉన్న మాద్రిని సమీపించి దాంపత్య సుఖం పొందాడు. ముని శాప ఫలితంగా వెంటనే మృతి చెందాడు. మాద్రి పతితో పాటు సతీ సహగమనం చేసింది. పాండు పుత్రులను సంరక్షించే నిమిత్తంగా కుంతి బ్రతికి ఉంది.