అమరాపురం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°07′59″N 76°58′59″E / 14.133°N 76.983°ECoordinates: 14°07′59″N 76°58′59″E / 14.133°N 76.983°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | అమరాపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 227 km2 (88 sq mi) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 55,771 |
• సాంద్రత | 250/km2 (640/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 992 |
అమరాపురం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక మండలం. కర్ణాటక సరిహద్దున ఉన్న మండలం ఇది. పూర్తి గ్రామీణ ప్రాంతంగా ఉన్న మండలం ఇది.
ఈ మండలం లోని తమ్మడేపల్లి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం గోడపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చెరిపేసి వైకాపా పార్టీకి చెందిన రంగులు వెయ్యడంతో వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రంగులను తిరిగి త్రివర్ణ పతాకానికి మార్చింది.[3] 2019 అక్టోబరు, నవంబరుల్లో ఈ ఘటన జరిగింది.
OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 55,771 -అందులో పురుషులు 27,997 - స్త్రీలు 27,774
2001 - 2011 దశాబ్దిలో జనాభా 52,717 నుండి 5.79% పెరిగింది. జిల్లా జనాభా పెరుగుదల 12.1% కంటే ఇది బాగా తక్కువ.[4]
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామం[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13010/1/Handbook%20of%20Statistics%20Ananthapuramu%20District%202016%20Andhra%20Pradesh.pdf.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "మళ్లీ జాతీయ పతాకం రంగులు". www.andhrajyothy.com. 2019-11-01. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.
వెలుపలి లంకెలు[మార్చు]