ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్ప్రెస్

ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్ప్రెస్ , ఒక భారతీయ రైల్వే రైలు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషను, ముంబై,, చెన్నై సెంట్రల్ స్టేషను మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు ముంబై-చెన్నై మధ్య 11041 నంబరుగాను. చెన్నై-ముంబయి మధ్యన 11042 నంబరుగాను సడుస్తుంది.[1][2][3]
రైలు మార్గము[మార్చు]
- అరక్కోణం
- తిరుత్తణి
- పుత్తూరు
- రేణిగుంట జంక్షన్
- రైల్వే కోడూరు
- రాజంపేట
- నందలూరు
- కడప
- యర్రగుంట్ల జంక్షన్
- ముద్దనూరు
- కొండాపురం
- తాడిపత్రి
- గుత్తి జంక్షన్
- గుంతకల్లు జంక్షన్
- ఆదోని
- అకాల్కోట్
- సోలాపూర్
- కుర్దువాడి
- ధౌండ్
- పూణే
- ఖడ్కి
- లోనావాలా
- కళ్యాణ్
- థానే
- దాదర్
- ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్
ట్రాక్షన్[మార్చు]
ఈమార్గం చాలా వరకు విద్యుద్దీకరణ చేయబడలేదు. ముంబాయి సిఎస్టిఎం నుండి వాడికి ఈ రైలును కల్యాణ్ ఆధారిత డబ్ల్యుడిఎం-3A లేదా డబ్ల్యుడిఎం-3D లోకోమోటివ్ తీసుకుంటుంది, వాడి నుండి చెన్నై వరకు రోయపురం ఆధారిత డబ్ల్యుఎపి-4 లేదా డబ్ల్యుఎపి-7 లోకోమోటివ్ ద్వారా నడపబడుతుంది.
విరామములు[మార్చు]
మూలం, గమ్య స్టేషన్లు రెండింటిలోనూ కలుపుకుని, దీని మార్గంలో 34 విరామాలు ఉన్నాయి
దూరం[మార్చు]
ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్ప్రెస్ మొత్తం 1278 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.
సరాసరి వేగం[మార్చు]
ఈ రైలు సరాసరి వేగం 49 కి.మీ./గం. నడుస్తుంది.
సదుపాయములు[మార్చు]
✓పాంట్రీ కార్, ✓ ఆన్-బోర్డు క్యాటరింగ్, ✓ ఇ-క్యాటరింగ్ సదుపాయములు ఉన్నాయి.
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Articles with dead external links from జూన్ 2020
- భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు
- ముంబై రైలు రవాణా
- చెన్నై రైలు రవాణా
- భారతీయ ఎక్స్ప్రెస్ రైల్వేలు
- తమిళనాడు రైలు రవాణా
- మహారాష్ట్ర రైలు రవాణా
- కర్ణాటక రైలు రవాణా
- తెలంగాణ రైలు రవాణా