శ్రీకాకుళం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకాకుళం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
ప్రధాన కార్యాలయంశ్రీకాకుళం
మండలాల సంఖ్య13

శ్రీకాకుళం రెవెన్యూ డివిజను, శ్రీకాకుళంజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 13 మండలాలు ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది. ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 564 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మండలాలు[మార్చు]

  1. శ్రీకాకుళం మండలం - 33
  2. గార మండలం - 25
  3. పోలాకి మండలం - 42
  4. నరసన్నపేట మండలం - 45
  5. ఆమదాలవలస మండలం - 51
  6. సరుబుజ్జిలి మండలం - 48
  7. బూర్జ మండలం - 64
  8. పొందూరు మండలం - 38
  9. ఎచ్చెర్ల మండలం - 31
  10. లావేరు మండలం - 42
  11. రణస్థలం మండలం - 55
  12. గంగువారి సిగడాం మండలం - 43
  13. లక్ష్మీనర్సుపేట మండలం - 47[1]

జనాభా గణాంకాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజనులో 10,05,427 మంది జనాభా ఉన్నారు. గ్రామీణ జనాభా 7,79,693 ఉంటే పట్టణ జనాభా 2,25,734 ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 9.13% , 0.73% ఉన్నారు. జనాభాలో 98.65% హిందువులు ఉన్నారు.[2] [3]

మూలాలు[మార్చు]

  1. https://srikakulam.ap.gov.in/revenue-villages/
  2. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు[మార్చు]