నాగార్జునుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఆచార్య నాగార్జునుడు రెండవ శతాబ్దంలో జన్మించాడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రారంభించిన కనిష్కుని సమకాలికుడైన అశ్వఘోషుడు. ఇతని కాలం క్రీ.శ.100. మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు 2వ శతాబ్దిలో నివసించిన ఆచార్య నాగార్జునుడు. నాగార్జునుడు జన్మస్థలం విదర్భ[ఆధారం కోరబడినది]. ఈ బ్రాహ్మణుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించి, మహాయాన మతవృద్ధికి తన జీవితాన్ని ధారపోశాడు. ఈయన నలంద విశ్వవిద్యాలయంలో చదువుకొనెను. ఈయన చేత ప్రభావితుడైన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీ పర్వతం పై ఒక బౌద్ధ విద్యాలయమును కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించెను. ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందెను. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు. నాగార్జునుడు తన 67వ యేట మరణించెను.
విషయ సూచిక |
[మార్చు] బౌద్ధంలో వాగార్జునుని ప్రాముఖ్యత
[మార్చు] జీవితం
[మార్చు] ఆంధ్ర దేశంతో అనుబంధం
[మార్చు] నాగార్జునుని రచనలు
[మార్చు] మాధ్యమిక వాదం
[మార్చు] అభిప్రాయాలు, వ్యాఖ్యలు
[మార్చు] ఇతర విశేషాలు
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు
[మార్చు] వనరులు

