Jump to content

జయం మనదేరా (2000 సినిమా)

వికీపీడియా నుండి
జయం మనదేరా
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్. శంకర్
తారాగణం వెంకటేష్,
సౌందర్య
జయప్రకాశ్ రెడ్డి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్.
భాష తెలుగు

జయం మనదేరా ఎన్. శంకర్ దర్శకత్వంలో 2000లో విడుదలైన తెలుగు చిత్రం. వెంకటేష్, భానుప్రియ, సౌందర్య ఇందులో ప్రధాన పాత్రధారులు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఉత్తమ నటుడిగా వెంకటేష్‌కి ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కింది. ఉత్తమ ప్రతినాయకుడిగా జయప్రకాష్ రెడ్డికి, ఉత్తమ సహాయనటిగా ఝాన్సీకి నంది పురస్కారాలు దక్కాయి.[1]

అభిరాం (వెంకటేష్) లండన్లో ఉండే ఒక సరదా మనిషి. భారతదేశం నుంచి కోకోకోలా సంస్థ తరపున కొంత మందిని లాటరీలో ఎంపిక చేసి వారిని యూరోపు యాత్రకి పంపిస్తారు. అభిరాం వాళ్ళకి గైడుగా వ్యవహరించడానికి వస్తాడు. ఆ యాత్రీకుల బృందంలో అతనికి తన బామ్మతో పాటు వచ్చిన ఉమ (సౌందర్య) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Jayam Manadera: రెండు క్లైమాక్స్‌లతో తీద్దామనుకుని.. వెంకటేశ్‌ 'జయం మనదేరా'కు 25 ఏళ్లు". EENADU. Retrieved 2025-10-07.

బయటి లంకెలు

[మార్చు]