రాజోలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
B.K.Viswanadh (చర్చ | రచనలు) చి వర్గం:కోనసీమ చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 129: | పంక్తి 129: | ||
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]] |
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]] |
||
[[వర్గం:కోనసీమ]] |
14:57, 16 జూన్ 2014 నాటి కూర్పు
రాజోలు |
|
— మండలం — | |
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో రాజోలు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండల కేంద్రం | రాజోలు |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 71,061 |
- పురుషులు | 35,514 |
- స్త్రీలు | 35,547 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 80.09% |
- పురుషులు | 86.00% |
- స్త్రీలు | 74.23% |
పిన్కోడ్ | 533242 |
రాజోలు పేరుతో కర్నూలు జిల్లా, చాగలమర్రి మండలంలో ఇంకో గ్రామం ఉంది. రాజోలు (చాగలమర్రి మండలం) చూడండి.
రాజోలు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°29′00″N 81°50′00″E / 16.4833°N 81.8333°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | రాజోలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 13,597 |
- పురుషులు | 6,693 |
- స్త్రీలు | 6,859 |
- గృహాల సంఖ్య | 3,466 |
పిన్ కోడ్ | 533 242 |
ఎస్.టి.డి కోడ్ |
రాజోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పిన్ కోడ్: 533 242. రాజోలు గ్రామము గోదావరి నది(వశిష్ట గోదావరి) తీరమున ఉన్నది. గోదావరి నది రాజోలు మీదుగా అంతర్వేది వద్ద బంగాళాఖాతములో కలుస్తుంది.ఈ గ్రామము లో ప్రభుత్వ కళాశాల కలదు. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంక ను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం కలదు. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్ద ప్రదేశము.
మండలంలో ప్రముఖులు
- కర్ణాటక సంగీత విద్వాంసులు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు - యండమూరి వీరేంధ్రనాథ్
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం రాజోలు శాసనసభ నియోజకవర్గం లో చూడండి
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,552.[1] ఇందులో పురుషుల సంఖ్య 6,693, మహిళల సంఖ్య 6,859, గ్రామంలో నివాసగ్రుహాలు 3,466 ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు
- తాటిపాక
- పొదలాడ
- సోంపల్లె
- రాజోలు
- శివకోడు
- బి.సావరం
- పాలగుమ్మి
- కడలి
- చింతలపల్లె
- కూనవరం
- ములికిపల్లె
- పొన్నమండ
- కాట్రేనిపాడు
- శంకరగుప్తం