మద్దిరాలపాడు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 118: | పంక్తి 118: | ||
==గ్రామంలో జన్మించిన ప్రముఖులు== |
==గ్రామంలో జన్మించిన ప్రముఖులు== |
||
#శ్రీ చాగoటి సింగయ్య. |
#శ్రీ చాగoటి సింగయ్య. |
||
#శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలి సారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4] |
#శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలి సారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4] |
||
==గ్రామ విశేషాలు== |
==గ్రామ విశేషాలు== |
||
#ఈ గ్రామములో ఆరేళ్ళుగా గొట్టిపాటి నరసయ్య మెమోరియల్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు, ప్రతి సంవత్సరం 4 రోజులపాటు జరుగుచున్నవి. ఇవి గాక బాల్ బ్యాడ్మింటన్, ఖో-ఖో, వాలీబాల్, పోటీలు గూడా జరుగును. ఆ పోటీలకు వివిధ రాష్ట్రాలనుండి మహిళలు గూడా వచ్చుచున్నారు. ఈ ఏడాది 20 మంది మహిళలు వచ్చారు. వీరందరికీ గ్రామంలోనే గ్రామస్తుల ఇళ్ళలోనే, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయుచున్నారు. క్రీడా బరిలోనిలిచి, సత్తా చాటి, పతకాలు సొంతం చేసుకోవాలని కొండంత ఆశతో, ఊరుకాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆడబడుచులను, ఈ గ్రామస్తులు అన్నిరోజులూ ఆరేళ్ళుగా తమ కన్నబిడ్డలుగా చూసుకుంటూ చల్లని గుండ్లకమ్మ నదీతీరాన, పచ్చని చెట్లమధ్య, ఆత్మీయపలకరింపులతో, తమ ఆత్మీయ ఆతిధ్యాన్ని తెలియజేయుచున్నారు. [2] |
#ఈ గ్రామములో ఆరేళ్ళుగా గొట్టిపాటి నరసయ్య మెమోరియల్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు, ప్రతి సంవత్సరం 4 రోజులపాటు జరుగుచున్నవి. ఇవి గాక బాల్ బ్యాడ్మింటన్, ఖో-ఖో, వాలీబాల్, పోటీలు గూడా జరుగును. ఆ పోటీలకు వివిధ రాష్ట్రాలనుండి మహిళలు గూడా వచ్చుచున్నారు. ఈ ఏడాది 20 మంది మహిళలు వచ్చారు. వీరందరికీ గ్రామంలోనే గ్రామస్తుల ఇళ్ళలోనే, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయుచున్నారు. క్రీడా బరిలోనిలిచి, సత్తా చాటి, పతకాలు సొంతం చేసుకోవాలని కొండంత ఆశతో, ఊరుకాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆడబడుచులను, ఈ గ్రామస్తులు అన్నిరోజులూ ఆరేళ్ళుగా తమ కన్నబిడ్డలుగా చూసుకుంటూ చల్లని గుండ్లకమ్మ నదీతీరాన, పచ్చని చెట్లమధ్య, ఆత్మీయపలకరింపులతో, తమ ఆత్మీయ ఆతిధ్యాన్ని తెలియజేయుచున్నారు. [2] |
12:11, 25 జనవరి 2016 నాటి కూర్పు
మద్దిరాలపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°35′45″N 80°05′23″E / 15.595734°N 80.089809°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | నాగులుప్పలపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,488 |
- పురుషుల సంఖ్య | 1,268 |
- స్త్రీల సంఖ్య | 1,220 |
- గృహాల సంఖ్య | 673 |
పిన్ కోడ్ | 523 262 |
ఎస్.టి.డి కోడ్ | 08592 |
మద్దిరాలపాడు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 262. ఎస్.టి.డి.కోడ్: 08592.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
చదలవాడ 3 కి.మీ, నందిపాడు 3 కి.మీ, చేకూరపాడు 3 కి.మీ, నాగులుప్పలపాడు 5 కి.మీ, త్రోవగుంట 5 కి.మీ, బసవన్నపాలెం 5 కి.మీ.
సమీప మండలాలు
పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.
సమీప పట్టణాలు
నాగులుప్పలపాడు 5 కి.మీ, మద్దిపాడు 7.6 కి.మీ, ఒంగోలు 11.5 కి.మీ, కొరిశపాడు 17.6 కి.మీ.
గ్రామానికి రవాణా సౌకర్యం
గ్రామములోని విద్యా సౌకర్యాలు
- పెనుబోతు వీరయ్య చౌదరి ఉన్నత పాఠశాల.
- శ్రీజీ ఉన్నత పాఠశాల.
- ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-14 విభాగంలో, ఈ గ్రామ పాఠశాల విద్యార్థివి.రామకృష్ణ పాల్గొని, తన ప్రతిభ కనబరచి, కాంస్యపతకం సాధించినాడు. [3]
గ్రామములో మౌలిక వసతులు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ స్వర్ణ వెంకటరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [7]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
ఆరామ క్షేత్రం
నిర్మాణంలో ఉన్నది.
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
- శ్రీ చాగoటి సింగయ్య.
- శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలి సారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4]
గ్రామ విశేషాలు
- ఈ గ్రామములో ఆరేళ్ళుగా గొట్టిపాటి నరసయ్య మెమోరియల్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు, ప్రతి సంవత్సరం 4 రోజులపాటు జరుగుచున్నవి. ఇవి గాక బాల్ బ్యాడ్మింటన్, ఖో-ఖో, వాలీబాల్, పోటీలు గూడా జరుగును. ఆ పోటీలకు వివిధ రాష్ట్రాలనుండి మహిళలు గూడా వచ్చుచున్నారు. ఈ ఏడాది 20 మంది మహిళలు వచ్చారు. వీరందరికీ గ్రామంలోనే గ్రామస్తుల ఇళ్ళలోనే, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయుచున్నారు. క్రీడా బరిలోనిలిచి, సత్తా చాటి, పతకాలు సొంతం చేసుకోవాలని కొండంత ఆశతో, ఊరుకాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆడబడుచులను, ఈ గ్రామస్తులు అన్నిరోజులూ ఆరేళ్ళుగా తమ కన్నబిడ్డలుగా చూసుకుంటూ చల్లని గుండ్లకమ్మ నదీతీరాన, పచ్చని చెట్లమధ్య, ఆత్మీయపలకరింపులతో, తమ ఆత్మీయ ఆతిధ్యాన్ని తెలియజేయుచున్నారు. [2]
- మద్దిరాలపాడు గ్రామములో 2015,మే నెల-13వ తేదీ నుండి 18వ తేదీ వరకు, మండవ సుబ్బారాయుడు, శేషమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో అఖిల భారతస్థాయిలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించెదరు. మొత్తం ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు, ఏడు లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేసెదరు. [5]
- ఈ గ్రామసమీపములో, గుండ్లకమ్మ నదిలో 50 ఎకరాలలోని ఒక ఇసుకరీచ్ ను గుర్తించినారు. [6]
- ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు, ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామం(స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [8]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,269.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,152, మహిళల సంఖ్య 1,117, గ్రామంలో నివాస గృహాలు 549 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 735 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 2,488 - పురుషుల సంఖ్య 1,268 - స్త్రీల సంఖ్య 1,220 - గృహాల సంఖ్య 673
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-16; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014.మే-28; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-23; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,మే-11; 11వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-4; 3వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగష్టు-28; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,జనవరి-22; 1వపేజీ.