నగరం (నగరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం|నగరం}}
'''నగరం''', [[గుంటూరు జిల్లా]], [[నగరం మండలం]] లోని గ్రామం.నగరం మండలానికి ఇది కేంద్రం.ఇది సమీప పట్టణమైన [[రేపల్లె]] నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.
{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
‎|name = నగరం
‎|name = నగరం
పంక్తి 92: పంక్తి 94:
}}
}}


== గణాంకాలు ==
{{అయోమయం|నగరం}}
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1336 ఇళ్లతో, 4824 జనాభాతో 724 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2406, ఆడవారి సంఖ్య 2418. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 747 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 347. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590490<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522268. ఎస్.టి.డి.కోడ్ = 08648.


2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4537. ఇందులో పురుషుల సంఖ్య 2382, స్త్రీల సంఖ్య 2155,గ్రామంలో నివాస గృహాలు 1158 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 724 హెక్టారులు.
'''నగరం''', [[గుంటూరు జిల్లా]] [[నగరం మండలం]] లోని గ్రామము. ఈ మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన [[రేపల్లె]] నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1336 ఇళ్లతో, 4824 జనాభాతో 724 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2406, ఆడవారి సంఖ్య 2418. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 747 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 347. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590490<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522268. ఎస్.టి.డి.కోడ్ = 08648.


==గ్రామ భౌగోళికం==
==గ్రామ భౌగోళికం==
పంక్తి 108: పంక్తి 111:
=== విద్యాలయాల జాబితా ===
=== విద్యాలయాల జాబితా ===


====శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల====
====శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల====
#ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చి-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్థుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్థులకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంథాలయం గూడా ఏర్పాటు చేసారు. [1]
ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చి-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్థుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్థులకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంథాలయం గూడా ఏర్పాటు చేసారు. [1]

#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్"కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, [[గ్రీస్|గ్రీసు]]<nowiki/>దేశంలోని [[ఏథెన్సు]] నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్"కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, [[గ్రీస్|గ్రీసు]]<nowiki/>దేశంలోని [[ఏథెన్సు]] నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]

====బి.సి.బాలుర వసతిగృహం====
====బి.సి.బాలుర వసతిగృహం====
నగరం మండల కేంద్రంలోని ఈ వసతి గృహానికి కావలసిన [[భూమి]]<nowiki/>ని గ్రామస్థులు [[విరాళం]]<nowiki/>గా అందించారు. అక్టోబరు/2014లో, 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో, ఈ స్థలంలో భవన నిర్మాణానికి, [[ముఖ్యమంత్రి]] శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]] గారు [[శంకుస్థాపన]] నిర్వహించారు. [12]
నగరం మండల కేంద్రంలోని ఈ వసతి గృహానికి కావలసిన [[భూమి]]<nowiki/>ని గ్రామస్థులు [[విరాళం]]<nowiki/>గా అందించారు. అక్టోబరు/2014లో, 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో, ఈ స్థలంలో భవన నిర్మాణానికి, [[ముఖ్యమంత్రి]] శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]] గారు [[శంకుస్థాపన]] నిర్వహించారు. [12]

====శాంతినికేతన్ ఉన్నత పాఠశాల====
====రత్తయ్య స్మారక ఉన్నత పాఠశాల====
'''శాంతినికేతన్ ఉన్నత పాఠశాల'''

'''రత్తయ్య స్మారక ఉన్నత పాఠశాల'''


== వైద్య సౌకర్యం ==
== వైద్య సౌకర్యం ==
పంక్తి 164: పంక్తి 171:


==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అమర్తలూరి దీపకుమారి, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అమర్తలూరి దీపకుమారి, [[సర్పంచి]]గా ఎన్నికైంది.[2]


==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాసాలయం===
===శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాసాలయం===
ఈ ఆలయం స్థానికంగా గిరిపురంలో ఉంది.
ఈ ఆలయం స్థానికంగా గిరిపురంలో ఉంది.
పంక్తి 192: పంక్తి 199:
* ముమ్మనేని నాగేశ్వరరావు తెనాలి నవభారత్ స్టూడియో నిర్మాత
* ముమ్మనేని నాగేశ్వరరావు తెనాలి నవభారత్ స్టూడియో నిర్మాత


==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4537.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-10-21 |archive-url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |archive-date=2015-04-15 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 2382, స్త్రీల సంఖ్య 2155,గ్రామంలో నివాస గృహాలు 1158 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 724 హెక్టారులు.

:
==మూలాలు==
==మూలాలు==
<references />{{నగరం మండలంలోని గ్రామాలు}}
<references />
== వెలుపలి లంకెలు ==
{{నగరం మండలంలోని గ్రామాలు}}

14:52, 10 జనవరి 2020 నాటి కూర్పు

నగరం, గుంటూరు జిల్లా, నగరం మండలం లోని గ్రామం.నగరం మండలానికి ఇది కేంద్రం.ఇది సమీప పట్టణమైన రేపల్లె నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.

నగరం
—  మండల కేద్రం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అమర్తలూరి దీప కుమారి
జనాభా (2001)
 - మొత్తం 4,824
 - పురుషుల సంఖ్య 2,382
 - స్త్రీల సంఖ్య 2,155
 - గృహాల సంఖ్య 1,158
పిన్ కోడ్ 522268
ఎస్.టి.డి కోడ్ 08648

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1336 ఇళ్లతో, 4824 జనాభాతో 724 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2406, ఆడవారి సంఖ్య 2418. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 747 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 347. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590490[1].పిన్ కోడ్: 522268. ఎస్.టి.డి.కోడ్ = 08648.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4537. ఇందులో పురుషుల సంఖ్య 2382, స్త్రీల సంఖ్య 2155,గ్రామంలో నివాస గృహాలు 1158 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 724 హెక్టారులు.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో బేతపూడి, చిరకాలవారిపాలెం, బెల్లంవారిపాలెం, ఏలేటిపాలెం, ఉప్పూడి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

విద్యా సౌకర్యాలు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ రేపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల బాపట్లలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

విద్యాలయాల జాబితా

శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల

ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చి-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్థుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్థులకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంథాలయం గూడా ఏర్పాటు చేసారు. [1]

ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్"కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని ఏథెన్సు నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]

బి.సి.బాలుర వసతిగృహం

నగరం మండల కేంద్రంలోని ఈ వసతి గృహానికి కావలసిన భూమిని గ్రామస్థులు విరాళంగా అందించారు. అక్టోబరు/2014లో, 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో, ఈ స్థలంలో భవన నిర్మాణానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన నిర్వహించారు. [12]

శాంతినికేతన్ ఉన్నత పాఠశాల

రత్తయ్య స్మారక ఉన్నత పాఠశాల

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

నగరంలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

నగరంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 21 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

నగరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 158 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 565 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 3 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 562 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

నగరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 562 హెక్టార్లు

ఉత్పత్తి

నగరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

వరి, మినుము

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అమర్తలూరి దీపకుమారి, సర్పంచిగా ఎన్నికైంది.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాసాలయం

ఈ ఆలయం స్థానికంగా గిరిపురంలో ఉంది.

శివాలయం

నేలపాటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,మార్చి-15, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి ప్రతిమను ట్రాక్టరుపై ఏర్పాటుచేసి, నగరం, బెల్లంవారిపాలెం, ఏలేటివారిపాలెం గ్రామాలలో ఊరేగించారు. మేళతాళాలతో సాంప్రదాయపద్ధతులతో మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులనుండి హారతులు స్వీకరింఇనారు. [6]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

భద్రాచలం గ్రామానికి చెందిన శ్రీ ఎం.వి.ఆర్,శాస్త్రి, 2010 లో శ్రీరాముని పాదుకలతో, "జనచైతన్య యాత్ర"ను భద్రాచలంలో ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవల, "నగరం" గ్రామానికి చేరుకొని, స్థానిక శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో శ్రీరాముని పాదుకలను ఉంచి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరం గ్రామానికి చెందిన భక్తులు పాల్గొన్నారు. [7]

శ్రీ పక్కలమ్మ అమ్మవారి ఆలయం

నగరం గ్రామస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,జూన్-7వవ తేదీనుండి ప్రారంభమైనవి. సాంప్రదాయ పద్ధతులలో అమ్మవారిని మేళతాళాలతో సాగనంపినారు. పుట్టింట్లో బాణాలుపోసుకొని తిరిగి, 11వ తేదీ గురువారంనాడు నగరం గ్రామానికి చేరుకున్నది. 12వ తేదీ శుక్రవారం అమ్మవారిని గ్రామంలో ఊరేగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారిని తిరిగి ఆలయంలో ప్రవేశపెట్టడంతో ఈ వార్షిక ఉత్సవాలు ముగిసినవి. [9]

శ్రీ కృష్ణమందిరం

నగరం గ్రామములోని యాదవపాలెంలో, గ్రామస్థుల సహకారంతో, రు. 50 లక్ష్ల వ్యయంతో ఈ మందిరాన్నీ, చుట్టూ ప్రహరీ గోడనూ నిర్మించారు. ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను 2015,జూన్-14వ తేదీ ఆదివారం నిర్వహించారు. ఈ ఉత్సవాలకై ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అన్నదానం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. [10]

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం

గ్రామ దేవత శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2015,ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. [11]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

  • ముమ్మనేని నాగేశ్వరరావు తెనాలి నవభారత్ స్టూడియో నిర్మాత

మూలాలు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు