మాన్యంవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మాన్యంవారిపాలెం" గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన గ్రామం. [1] పిన్ కోడ్ నం. 522 268., ఎస్.ట్.డి.కోడ్ = 08648.

మాన్యంవారిపాలెం
—  రెవెన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 268.
ఎస్.టి.డి కోడ్ 08648

ఈ గ్రామం నగరం గ్రామ శివారు గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో శ్రీరామనవమిని పురస్కరించుకొని, ఉత్సవాలు నిర్వహించెదరు. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా, దశమి రోజున, సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేస్తారు.ఈ వేడుకలలో మహమ్మదీయ సోదరులు గూడా పాల్గొని మతసామరస్యాన్ని చాటుచున్నారు. [1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014; ఏప్రిల్-10; 2వ పేజీ.