శ్రీశైలం మండలం
Jump to navigation
Jump to search
శ్రీశైలం | |
— మండలం — | |
కర్నూలు పటములో శ్రీశైలం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో శ్రీశైలం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°02′35″N 78°42′50″E / 16.043174°N 78.713837°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండల కేంద్రం | శ్రీశైలం |
గ్రామాలు | 2 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 31,834 |
- పురుషులు | 16,917 |
- స్త్రీలు | 14,917 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 68.54% |
- పురుషులు | 80.35% |
- స్త్రీలు | 54.77% |
పిన్కోడ్ | {{{pincode}}} |
శ్రీశైలం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం.
ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటైన శ్రీశైల క్షేత్రము ఈ మండలంలో ఉంది. మండలం మొత్తము అడవులు, కొండల మయమైనందువలన వ్యవసాయ యోగ్యము కాదు. ఈ మండలం రాష్ట్రములోనే అతి తక్కువ స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి గల మండలంగా 2001 జనాభా లెక్కలలో పేరొందినది.OSM గతిశీల పటము
పర్యాటక ప్రాంతాలు, క్షేత్రాలు[మార్చు]
సాక్షి గణపతి, హటకేశ్వరం, శిఖరేశ్వరం, శివాజీ స్మారక భవనము, పంచమఠాలు, పాతాళగంగ,