దొంగల బండి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
}} |
}} |
||
'''దొంగలబండి''' 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. నిజాం కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=దొంగలబండి సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-dongalabandi.html|website=idlebrain.com|accessdate=5 October 2016}}</ref> |
'''[[దొంగలబండి]]''' 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. [[నిజాం]] కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=దొంగలబండి సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-dongalabandi.html|website=idlebrain.com|accessdate=5 October 2016}}</ref> |
||
== కథ == |
== కథ == |
||
నిజాం సామ్రాజ్యం |
నిజాం సామ్రాజ్యం [[భారతదేశం]]<nowiki/>లో విలీనమయ్యే సమయంలో నిజాం ప్రభువు తనదగ్గరున్న విలువైన నగలన్నీ ఒక పెట్టెలో దాచి తన సేనాధిపతికిచ్చి దాచమంటాడు. ముగ్గురు దొంగలు ఆ నిధిని పసిగట్టి దొంగిలించి ఒక అడవిలో దాస్తారు. దాచి ఉంచిన ప్రదేశం తాలూకు పటాన్ని మూడు భాగాలుగా చేసి తలో ముక్కా పంచుకుంటారు. కానీ వాళ్ళు కలుసుకోవడానికి మళ్ళీ కుదరదు. యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు దొంగల యొక్క [[బంధువులు]] మూడు భాగాలను కలిపి నిధి కోసం వెతుకులాట మొదలు పెడతారు. |
||
== తారాగణం == |
== తారాగణం == |
12:47, 21 మార్చి 2018 నాటి కూర్పు
దొంగల బండి | |
---|---|
దర్శకత్వం | సతీష్ వేగేశ్న |
రచన | సతీష్ వేగేశ్న (కథ, స్క్రీన్ ప్లే, మాటలు) |
నిర్మాత | జి. ఎస్. కె. నాయుడు |
తారాగణం | అల్లరి నరేష్, తాన్య |
ఛాయాగ్రహణం | ఎస్. అరుణ్ కుమార్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | వల్లూరి రాజశేఖర్ |
నిర్మాణ సంస్థ | జి. ఎస్. కె. నెట్వర్క్ |
విడుదల తేదీ | 2008 డిసెంబరు 12 |
భాష | తెలుగు |
దొంగలబండి 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. నిజాం కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.[1]
కథ
నిజాం సామ్రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో నిజాం ప్రభువు తనదగ్గరున్న విలువైన నగలన్నీ ఒక పెట్టెలో దాచి తన సేనాధిపతికిచ్చి దాచమంటాడు. ముగ్గురు దొంగలు ఆ నిధిని పసిగట్టి దొంగిలించి ఒక అడవిలో దాస్తారు. దాచి ఉంచిన ప్రదేశం తాలూకు పటాన్ని మూడు భాగాలుగా చేసి తలో ముక్కా పంచుకుంటారు. కానీ వాళ్ళు కలుసుకోవడానికి మళ్ళీ కుదరదు. యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు దొంగల యొక్క బంధువులు మూడు భాగాలను కలిపి నిధి కోసం వెతుకులాట మొదలు పెడతారు.
తారాగణం
- అల్లరి నరేష్
- కొండవలస లక్ష్మణరావు
- ఆలీ
- వేణుమాధవ్
- వేణు
- రావు రమేష్
- కృష్ణ భగవాన్
- కోవై సరళ
- జీవా
- గుండు సుదర్శన్
- ఎమ్మెస్ నారాయణ
- జయప్రకాష్ రెడ్డి
- గీతా సింగ్
- చిత్రం శీను
- షకీలా
- సుమన్ శెట్టి
- బ్రహ్మానందం (అతిథి పాత్ర)
- వేణు
- ఫిష్ వెంకట్
- మాస్టర్ భరత్
- అశోక్ కుమార్
మూలాలు
- ↑ జీవి. "దొంగలబండి సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 5 October 2016.