జి.ఎం.సి.బాలయోగి
(గంటి మోహనచంద్ర బాలయోగి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
గంటి మోహనచంద్ర బాలయోగి | |
---|---|
![]() జి.ఎం.సి.బాలయోగి | |
జననం | జి.ఎం.సి.బాలయోగి అక్టోబర్ 1, 1951 తూర్పు గోదావరి జిల్లా యెదురులంక |
మరణం | మార్చి 3, 2002 కృష్ణా జిల్లా కువ్వడలంక |
మరణ కారణము | హెలికాప్టరు ప్రమాదం |
పదవి పేరు | పార్లమెంట్ సభ్యుడు |
పదవీ కాలము | మార్చి 24 - 2002 మార్చి 3 లోక్సభ స్పీకర్ |
భార్య / భర్త | విజయకుమారి |
పిల్లలు | ముగ్గురు కుమార్తెలు |
తండ్రి | గన్నయ్య |
తల్లి | సత్యమ్మ |
గంటి మోహనచంద్ర బాలయోగి (అక్టోబర్ 1, 1951 - మార్చి 3, 2002) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్సభ స్పీకర్.
జననం[మార్చు]
బాలయోగి 1945, అక్టోబర్ 1 న తూర్పు గోదావరి జిల్లా యెదురుగన్నయ్య, సత్యమ్మ లంక గ్రామంలో గంటి దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహము చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.
మరణం[మార్చు]
2002, మార్చి 3 న భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపము వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామం సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించాRU
నిర్వహించిన పదవులు[మార్చు]

వేమగిరి (తూ.గో.జిల్లా)లో జి.ఎం.సి.బాలయోగి విగ్రహం
- 1987 - 1991 తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు
- 1991లో 10వ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
- 1996 - 1998 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి
- 1998 - 12వ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
- 1998, మార్చి 24 - 2002, మార్చి 3 లోక్సభ స్పీకర్
- 1999 13వ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
మూలాలు[మార్చు]
ఇతర లింకులు[మార్చు]
అంతకు ముందువారు పి.ఎ.సంగ్మా |
భారత లోక్సభ స్పీకర్లు 1998–2002 |
తరువాత వారు మనోహర్ జోషి |
వర్గాలు:
- లోక్సభ స్పీకర్లు
- 1945 జననాలు
- 10వ లోక్సభ సభ్యులు
- 12వ లోక్సభ సభ్యులు
- 13వ లోక్సభ సభ్యులు
- 2002 మరణాలు
- తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు
- హెలికాప్టర్ ప్రమాద మరణాలు
- తెలుగువారిలో న్యాయవాదులు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు
- తూర్పు గోదావరి జిల్లా రాజకీయ నాయకులు
- తూర్పు గోదావరి జిల్లా నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు