గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం
(గాంధీనగర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
గాంధీనగర్ లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 28 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. మహాత్మాగాంధీ ఏర్పాటుచేసుకున్న ఆశ్రమం సబర్మతి ఈ నియోజకవర్గంలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖుడు లాల్ కృష్ణ అద్వానీ ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 5 సార్లు విజయం సాధించాడు.
అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]
గాంధీనగర్ లోకసభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
- గాంధీనగర్ (ఉత్తర)
- కలోల్.
- సనంద్.
- ఘట్లోడియా.
- వేజల్పూర్.
- నారన్పుర.
- సబర్మతి.
గెలుపొందిన సభ్యులు[మార్చు]
- 1967: సోంచంద్ భాయి సోలంకి (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1971:సోంచంద్ భాయి సోలంకి (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1977: పిరుషోత్తం మౌలాంకర్.
- 1980: అమృత్ పటేల్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1984: జి.ఐ.పటేల్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1989: శంకర్ సిన్హ్ వాఘేలా (భారతీయ జనతా పార్టీ)
- 1991: లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
- 1996: విజయ్ పటేల్ (భారతీయ జనతా పార్టీ)
- 1998:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
- 1999:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
- 2004:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
- 2009:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
ఇవి కూడా చూడండి[మార్చు]
- గాంధీనగర్ జిల్లా
- గాంధీనగర్