భీమారం మండలం (మంచిర్యాల జిల్లా)

వికీపీడియా నుండి
05:19, 3 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

భీమారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా,భీమారం మండలానికి చెందిన గ్రామం.[1]

ఇది పాత మండల కేంద్రమైన జైపూర్ నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంచిర్యాల నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, భీమారం ఆదిలాబాదు జిల్లా, జైపూర్‌ మండలంలో భాగంగా ఉండేది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. రెడ్డిపల్లి
  2. దాంపూర్
  3. బూరుగుపల్లి
  4. పోతన్‌పల్లి
  5. భీమారం
  6. అంకుశాపూర్
  7. పోలంపల్లి
  8. ఆరేపల్లి
  9. మద్దికల్
  10. కొత్తపల్లి

మూలాలు

  1. "Reorganisation of Adilabad District into Mancheriyal District" (PDF).

వెలుపలి లంకెలు