వర్గం:నానీల కవులు
Jump to navigation
Jump to search
నాగిశెట్టి తాతయ్య నాయుడు :
కవి ,రచయిత. నాగిశెట్టి గా సుపరిచితులు.మూడు నానీల సంపుటాలను రచించాడు.నాగిశెట్టి రచించిన నానీల సంపుటాలు గడ్డి చేమంతులు, మనిషి కోసం, నాగిశెట్టి నానీలు .ఈయన రచించిన మట్టి బంగారం వచన కవితా సంపుటి సాహితీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.ఈయన రచించిన కథలు వెలుగు నీడలు, ఎడారిలో మంచుకొండ, ఎండమావి, డెడ్ లైన్ ,పైపంచె జారింది వంటి అనేక కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడి గుర్తింపు ను తెచ్చి పెట్టాయి.
వర్గం "నానీల కవులు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 23 పేజీలలో కింది 23 పేజీలున్నాయి.