శ్రీశైలప్రభ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
శ్రీశైలప్రభ ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వారిచే ప్రచురించబడుతున్న ఆధ్యాత్మిక మాస పత్రిక. దీని యొక్క 44 వ సంపుటి 2008లో వెలువడుతున్నది.
విషయ సూచిక |
[మార్చు] ప్రారంభం
శ్రీశైలప్రభ మాసపత్రికగా 1965 లో జనవరి నెలలో ప్రారంభింపబడినది.
[మార్చు] ప్రస్థాన విశేషాలు
[మార్చు] సంపాదకులు
శ్రీశైలప్రభ మాసపత్రికకు సంపాదకులుగా ప్రముఖ కవులు,పమ్డితులు పనిచేసారు. వారి జాభితా.
- నూతలపాటి పేరరాజు. (విధ్యార్ణవ, సాహిత్య సరస్వతి అనే బిరుదులతో ప్రసిద్దులు)
- పైడి లక్ష్మయ్య. (ఈయన శ్రీశైల అభివృద్దికి విశేషముగా పాటుపడినవారు.)
- డా.దివాకర్ల వెంకటావదాని. (ఉస్మానియా విశ్వవిధ్యాలయాంధ్ర అధ్యక్షులు)
- గడియారం వెంకట శేషశాస్ర్తి. (ప్రముఖ కవి)
- పులిపాక చలపతిరావు. (శేషశ్రీ గా ప్రసిద్దులు)
[మార్చు] గౌరవ సంపాదకులు
[మార్చు] మూలాలు
|
|||||||||||||||||||||||