వార్త (పత్రిక)

వికీపీడియా నుండి
వార్త
తరహా ప్రైవేటు
స్థాపన 1996
ప్రధానకేంద్రము హైదరాబాదు
కీలక వ్యక్తులు గిరీష్ సంఘీ, Founder
పరిశ్రమ Media
నినాదము The largest read Telugu daily on Internet
వెబ్ సైటు www.vaarttha.com

తెలుగు జాతీయ దినపత్రిక వార్త ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. దీనిని 1997లో ప్రముఖ సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్ కొందరు మిత్రుల సహాయంతో ప్రారంభించారు.


కొంత కాలం తరువాత ఈ పత్రికను ప్రముఖ పారిశ్రామికవేత్త గిరీష్ సంఘీ కొన్నారు. తరువాత నుండి పత్రిక నిరాటంకంగా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నెల్లూరు, నల్గొండ ప్రచురించబడుతుంది. ప్రస్తుతం ఈ పత్రికకు 12వ సంవత్సరం నడుస్తుంది.


ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకత్వం నుంచి తప్పుకొన్న తరువాత కె.రామచంద్రమూర్తిని ఎడిటర్ గా నియమించారు. రామచంద్రమూర్తి 2002 సంవత్సరంలో రాజీనామా చేసి ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా వెళ్ళిపోయినప్పుడు టంకశాల అశోక్ తెలుగు వార్త సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు.


[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె