సిరిసిల్ల
| ?సిరిసిల్ల మండలం కరీంనగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | సిరిసిల్ల |
| జిల్లా(లు) | కరీంనగర్ |
| గ్రామాలు | 21 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,22,368 (2001) • 61120 • 61248 • 60.09 • 74.00 • 46.31 |
సిరిసిల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము.
సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు. వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల హైదరాబాద్ నుండి 140 కి.మీ దూరంలో వున్నది.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- లక్ష్మీపూర్
- సర్దాపూర్
- పెద్దూర్
- బోనాల
- ముస్తిపల్లి
- సిరిసిల్ల (గ్రామీణ)
- చింతల్ఠానా
- చీర్లవంచ
- తాడూర్
- తంగళ్ళపల్లి
- మండేపల్లి
- ఒబులాపూర్(ప్క్)
- కస్బెకట్కూర్
- వేనుగోపాల్పూర్
- గండిలచ్చపేట్
- జిల్లేళ్ళ
- సారంపల్లి
- బద్దెనపల్లి
- బస్వాపూర్
- నేరెళ్ళ
- రాంచంద్రాపూర్
- నర్సింహులపల్లి
- చంద్రంపేట
- అంకుసాపూర్
- రామన్నపల్లె
ఇవి కూడా చూడండి [మార్చు]
|
|||||||
అనుకుసాపుర్ ఒక మంచి గ్రామం