అహ్మదాబాదు (పశ్చిమ) లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అహ్మదాబాదులోని పర్యాటక ప్రదేశాలు

అహ్మదాబాదు (పశ్చిమ) లోకసభ నియోజకవర్గం (గుజరాతి: અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది. ఇది షెడ్యూల్ కులాలకు కేటాయించారు.[1] 2009లో తొలిసారిగా ఈ లోకసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • ఎల్లిస్‌బ్రిడ్జి
  • అమ్రాయివాడి
  • దారియాపూర్
  • జమాల్‌పూర్-ఖాడియా
  • మణినగర్
  • డానిలింబ్డా
  • అసర్వా

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

ఎన్నికలు సభ్యుడు పార్టీ
2009 కిరీభాయ్ సోలంకి భారతీయ జనతా పార్టీ
2014
2019

2019 ఎన్నికలు[మార్చు]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు:అహ్మదాబాదు పశ్చిమ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భాజపా కిరిత్ ప్రేంజీభాయ్ సోలంకి 6,41,622 64.35 +0.38
కాంగ్రెస్ రాజుపర్మార్ 3,20,076 32.1 +1.33
బసపా త్రిభోవందాస్ కర్సన్‌దాస్ వఘేలా 10,028 1.01 +0.37
NOTA None of the Above 14,719 1.48 -0.24
విజయంలో తేడా 32.25 -0.95
మొత్తం పోలైన ఓట్లు 9,99,233 60.81 -2.12
భాజపా గెలుపు మార్పు


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 147. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-25.