కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లో → లో (5), కి → కి using AWB |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
కొదండరాం అసలు పేరు ముద్దసాని కొదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కొదండరాంగా సుపరిచితుడు. |
కొదండరాం అసలు పేరు ముద్దసాని కొదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కొదండరాంగా సుపరిచితుడు. |
||
ప్రొఫెసర్. కొదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] |
ప్రొఫెసర్. కొదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం [[తెలంగాణా]] రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు . |
||
==వ్యక్తిగతం== |
==వ్యక్తిగతం== |
||
[[Adilabad]] జిల్లా లొని [[మంచిర్యాల]] |
[[Adilabad]] జిల్లా లొని [[మంచిర్యాల]]లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి 1955 లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు . |
||
విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లొనే జరిగింది |
విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లొనే జరిగింది, [[వరంగల్]]లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రం]]లో |
||
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా |
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు . |
||
{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}} |
{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}} |
||
[[వర్గం:1955 జననాలు]] |
[[వర్గం:1955 జననాలు]] |
||
[[వర్గం:కరీంనగర్ జిల్లా ప్రముఖులు]] |
[[వర్గం:కరీంనగర్ జిల్లా ప్రముఖులు]] |
01:24, 12 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
ముద్దసాని కొదండరామి రెడ్డి | |
---|---|
జననం | సెప్టెంబరు 5, 1955 ఊటూర్, కరీంనగర్ జిల్లా |
విద్య | M.A. & M.Phil in Political Science |
వృత్తి | విద్యావేత్త , ఆచార్యులు మరియు రాజకీయనేత. |
పిల్లలు | కుమారుడు మరియూ కూమార్తె. |
కొదండరాం అసలు పేరు ముద్దసాని కొదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కొదండరాంగా సుపరిచితుడు. ప్రొఫెసర్. కొదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .
వ్యక్తిగతం
Adilabad జిల్లా లొని మంచిర్యాలలో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి 1955 లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లొనే జరిగింది, వరంగల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు .