రాజోలు: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించాను |
||
పంక్తి 98: | పంక్తి 98: | ||
|footnotes = |
|footnotes = |
||
}} |
}} |
||
'''రాజోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 533 242 |
'''రాజోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 533 242. |
||
ఇది మండల కేంద్రమైన రాజోలు నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[అమలాపురం]] నుండి 2 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3592 ఇళ్లతో, 13597 జనాభాతో 409 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6585, ఆడవారి సంఖ్య 7012. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2801 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 171. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587831<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 533242. |
|||
రాజోలు గ్రామము.<ref name="censusindia.gov.in" /> [[గోదావరి నది]] (వశిష్ట గోదావరి) తీరమున ఉంది. [[గోదావరి]] నది రాజోలు మీదుగా [[అంతర్వేది]] వద్ద [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది.ఈ [[గ్రామము]]<nowiki/>లో ప్రభుత్వ కళాశాల ఉంది. [[వశిష్ట గోదావరి]] మధ్యభాగమున వున్న [[లంక]] ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంకను చేరుకోవచ్చు. [[పడవ]] [[ప్రయాణం|ప్రయాణ]] సౌకర్యం ఉంది. గొదావరి నది [[పుష్కరము|పుష్కరాల]]<nowiki/>కు ఇది ప్రసిద్ధ ప్రదేశము. |
|||
==మండలంలో ప్రముఖులు== |
==మండలంలో ప్రముఖులు== |
||
*[[బయ్యా సూర్యనారాయణ మూర్తి]] స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, హరిజన నాయకులు మరియు కేంద్ర మంత్రి. |
*[[బయ్యా సూర్యనారాయణ మూర్తి]] స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, హరిజన నాయకులు మరియు కేంద్ర మంత్రి. |
||
పంక్తి 125: | పంక్తి 129: | ||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
;జనాభా (2011) - మొత్తం 71,433 - పురుషులు 35,468 - స్త్రీలు 35,965 |
;జనాభా (2011) - మొత్తం 71,433 - పురుషులు 35,468 - స్త్రీలు 35,965 |
||
; |
|||
==మూలాలు== |
==మూలాలు== |
15:57, 30 అక్టోబరు 2017 నాటి కూర్పు
రాజోలు |
|
— మండలం — | |
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో రాజోలు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండల కేంద్రం | రాజోలు |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 71,433 |
- పురుషులు | 35,468 |
- స్త్రీలు | 35,965 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 80.09% |
- పురుషులు | 86.00% |
- స్త్రీలు | 74.23% |
పిన్కోడ్ | 533242 |
రాజోలు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°29′00″N 81°50′00″E / 16.4833°N 81.8333°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | రాజోలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 13,597 |
- పురుషుల సంఖ్య | 6,693 |
- స్త్రీల సంఖ్య | 6,859 |
- గృహాల సంఖ్య | 3,466 |
పిన్ కోడ్ | 533 242 |
ఎస్.టి.డి కోడ్ |
రాజోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.[1]. పిన్ కోడ్: 533 242.
ఇది మండల కేంద్రమైన రాజోలు నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 2 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3592 ఇళ్లతో, 13597 జనాభాతో 409 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6585, ఆడవారి సంఖ్య 7012. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2801 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 171. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587831[2].పిన్ కోడ్: 533242.
రాజోలు గ్రామము.[1] గోదావరి నది (వశిష్ట గోదావరి) తీరమున ఉంది. గోదావరి నది రాజోలు మీదుగా అంతర్వేది వద్ద బంగాళాఖాతములో కలుస్తుంది.ఈ గ్రామములో ప్రభుత్వ కళాశాల ఉంది. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంకను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం ఉంది. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్ధ ప్రదేశము.
మండలంలో ప్రముఖులు
- బయ్యా సూర్యనారాయణ మూర్తి స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, హరిజన నాయకులు మరియు కేంద్ర మంత్రి.
- కర్ణాటక సంగీత విద్వాంసులు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు - యండమూరి వీరేంధ్రనాథ్
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం రాజోలు శాసనసభ నియోజకవర్గంలో చూడండి
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,552.[3] ఇందులో పురుషుల సంఖ్య 6,693, మహిళల సంఖ్య 6,859, గ్రామంలో నివాస గృహాలు 3,466 ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు
- తాటిపాక
- పొదలాడ
- సోంపల్లె
- రాజోలు
- శివకోడు
- బి.సావరం
- పాలగుమ్మి
- కడలి
- చింతలపల్లె
- కూనవరం
- ములికిపల్లె
- పొన్నమండ
- కాట్రేనిపాడు
- శంకరగుప్తం
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 71,433 - పురుషులు 35,468 - స్త్రీలు 35,965