శంకర వారియార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శంకర వారియార్ (circa. 1500 - 1560 CE) ఒక ఖగోళ శాస్త్రవేత్త. ఈయన కేరళ పాఠశాలలో గణిత శాస్త్రవేత్త. ఈయన 16 వ శతాబ్దానికి చెందినవాడు.తన కుటుంబం ఆధునిక ఒట్టపళంకు సమీపంలో Trkkutaveli వద్ద శివ-ఆలయం ఆలయం-సహాయకులుగా పనిచేసేవారు [1].

గణిత వంశం[మార్చు]

ఈయన నీలకంఠ సోమయాజి (1444–1544) (ప్రముఖ గ్రంథాలైన తరణ సంగ్రహ రచయిత), జేష్టదెవ (1500–1575) (యుక్తిభాస రచయిత) లచే బోధింపబడ్డాడు. శంకర వారియర్ యొక్క యితర గురువులు నేత్రానారాయణ (నీలకంఠ సోమయాజి, చిత్రభాను యొక్క పోషకుడు).నేత్రానారాయణ ఖగోళ సిధ్దాంతాములు 1530 లో వ్రాసాడు., బీజీయ సమీకరణాలకు చిన్న సాధనలు, నిరూపణలు కనుగొన్నాడు.

శంకర వారియర్ పనులు[మార్చు]

శంకరవారియర్ యొక్క గణిత సేవలు ఈ క్రిందివిధంగా యున్నాయి.

సూచికలు[మార్చు]

  1. Plofker, Kim (2009). Mathematics in India. Princeton: Princeton University Press. pp. 220.

యివి కూడా చూడండి[మార్చు]