భారతీయ గణిత శాస్త్రవేత్తలు
గణితశాస్త్రాన్ని, ప్రాచీనకాలంనుండి ఎంతోమంది భారతీయులు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. భారతీయ గణిత ఆవిష్కరణల్లో ముఖ్యమైనవిగా సున్నా వాడకం, బీజగణితం వంటివాటిని చెబుతారు.
విషయ సూచిక
ప్రాచీన కాలం(క్రీ.పూ.5 నుండి క్రీ.పూ. 11వరకు)[మార్చు]
- పాణిని (క్రీ.పూ. 4)
- పింగళుడు
- వరాహమిహిరుడు (క్రీ.శ.505 నుండి 587)
- ఆర్యభట్టు-ఖగోళ శాస్త్ర గణనలు కచ్చితంగా చేసినవాడు (క్రీ.శ. 476 నుండి 520 )
- యతి వృషభుడు - తిలోయపన్నత్తి అనే గణిత, ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రాసిన జైన మత ఆచార్యుడు.
- బ్రహ్మగుప్తుడు -అంక గణితంలో సున్న భావన తెచ్చుటకు దోహదపడినవాడు (క్రీ.శ 598-670)
- మొదటి భాస్కరుడు (క్రీ.శ. 600 నుండి 680)
- శ్రీధరుడు (క్రీ.శ. 650-850 ల మధ్య) - గోళం యొక్క ఘనపరిమాణం కనుగొనుటకు ఉత్తమ సూత్రములు ప్రతిపాదించినవాడు.
- మహావీరుడు (9 వ శతాబ్దం)
- పావులూరి మల్లన - మొదటి తెలుగు గణిత శాస్త్రవేత్త
- ఆచార్య హేమచంద్రుడు (క్రీ.శ 1087 నుండి 1172)
- భాస్కరాచార్యుడు లేదా రెండవ భాస్కరుడు (క్రీ.శ 1114 నుండి 1185 వరకు)
మధ్య యుగం నుండి మొఘల్ కాలం వరకు[మార్చు]
|
|