మునీశ్వరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మునీశ్వరుడు
జాతీయతభారతియుడు
రంగములుగణితం
ప్రసిద్ధిసిద్ధాంత సార్వభౌమ

మునీశ్వరుడు 17 వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త. అతను సైన్ పట్టికలను కచ్చితంగా గణించాడు. అతను పేరొందిన గణిత శాస్త్రవేత్త కమలాకరుడుని వ్యతిరేకించాడు. ఈయన "సిద్ధాంత సార్వభౌమ" అనే గ్రంథ కర్త. ఇది వేల్స్ మహారాజు చే ప్రచురితమైనది. ఇది సరస్వతి భావన గ్రంథమాలగా "గోపీనాథ్ కవిరాజ్" చే సవరించబడింది.[1] ఆర్యభట్ట పుట్టకముందే ప్రచురించబడిన ఖగోళ శాస్త్రంపై సూర్య సిద్ధార్థ అనే పుస్తకం ఆధారంగా గ్రహాల రాశిచక్ర స్థానాలపై ఈ పుస్తకం ఒక విశ్లేషణను అందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. Ed. by Gopinath Kaviraj, Munishvara (1932). Siddhanta Sarvabhauma. Benaras: Sarasvati Bhavana Granthamala, No, 41.

ఇవి కూడా చూడండి[మార్చు]