లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మూలాల లంకె కూర్పు చేసాను. |
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
# లక్సెట్టిపేట |
# లక్సెట్టిపేట |
||
#[[దౌడేపల్లి]] |
#[[దౌడేపల్లి]] |
||
#[[పాత |
#[[పాత కొమ్ముగూడెం]] |
||
# [[తాలమళ్ళ]] |
# [[తాలమళ్ళ]] |
||
# [[చల్లంపేట్]] |
# [[చల్లంపేట్]] |
07:51, 5 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
లక్సెట్టిపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో అదిలాబాదు, లక్సెట్టిపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | లక్సెట్టిపేట |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 50,674 |
- పురుషులు | 25,501 |
- స్త్రీలు | 25,173 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.67% |
- పురుషులు | 67.73% |
- స్త్రీలు | 45.82% |
పిన్కోడ్ | 504215 |
లక్సెట్టిపేట, (Laksettipeta), తెలంగాణ రాష్ట్రములోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక గ్రామం,మండలము.[1] పిన్ కోడ్ నం. 504215ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్సెట్టిపేట.
గుణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం- మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
వ్యవసాయం, పంటలు
లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్లో 4338 హెక్టార్లు మరియు రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[2]
పట్టణ విశేషాలు
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
విద్యాసౌకర్యాలు
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.
- ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల
- ప్రైవేటు పాఠశాలలు : 4
- ప్రైవేటు కాలేజీలు : 2
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- లక్సెట్టిపేట
- దౌడేపల్లి
- పాత కొమ్ముగూడెం
- తాలమళ్ళ
- చల్లంపేట్
- బాల్రావుపేట్
- జెండావెంకటాపూర్
- రంగపేట్
- చందారము
- వెంకటరావుపేట్
- ఎల్లారం
- కొత్తూర్
- ఊటుకూర్
- మోదెల
- ఇటిక్యాల్
- లింగాపూర్
- తిమ్మాపూర్
- లక్ష్మీపూర్
- పోతేపల్లి
- గుల్లకోట
- మిట్టపల్లి