నాగలాపురం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[బొమ్మ:Nagalapuramtempleentrance.jpg|right|thumb|300px|వేద నారాయణ స్వామి ఆలయ ప్రవేశ గాలిగోపురం]] |
[[బొమ్మ:Nagalapuramtempleentrance.jpg|right|thumb|300px|వేద నారాయణ స్వామి ఆలయ ప్రవేశ గాలిగోపురం]] |
||
{{ |
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=నాగలాపురం||district=చిత్తూరు |
||
| latd = 13.4000 |
| latd = 13.4000 |
||
| latm = |
| latm = |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
==దేవాలయనిర్మాణం== |
==దేవాలయనిర్మాణం== |
||
ఈ దేవాలయ ప్రాకారాలను [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయలు]] నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] జీర్ణోద్దరణ చేస్తోంది. |
ఈ దేవాలయ ప్రాకారాలను [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయలు]] నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] జీర్ణోద్దరణ చేస్తోంది. |
||
[[ |
[[దస్త్రం:Main gopuram at nagalapuram7.JPG|thumb|right|నాగలాపురం ఆలయ ప్రధాన గోపురము]] |
||
==ఆలయ విశిష్టత== |
==ఆలయ విశిష్టత== |
||
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|left|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం |
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|left|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం]] |
||
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. |
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. |
||
పంక్తి 43: | పంక్తి 42: | ||
==బాహ్య లంకెలు== |
==బాహ్య లంకెలు== |
||
*తితిదే వెబ్ సైటు[http://www.tirumala.org/ptv_tpt_nagalapuram.htm] |
*తితిదే వెబ్ సైటు[http://www.tirumala.org/ptv_tpt_nagalapuram.htm] |
||
==మండలంలోని గ్రామాలు== |
==మండలంలోని గ్రామాలు== |
||
పంక్తి 53: | పంక్తి 51: | ||
* [[కృష్ణాపురం (నాగలాపురం)|కృష్ణాపురం]] |
* [[కృష్ణాపురం (నాగలాపురం)|కృష్ణాపురం]] |
||
* [[కలంజేరి]] |
* [[కలంజేరి]] |
||
* |
* నాగలాపురం |
||
* [[వెంబాకం]] |
* [[వెంబాకం]] |
||
* [[బైటకొడియంబేడు]] |
* [[బైటకొడియంబేడు]] |
||
పంక్తి 67: | పంక్తి 65: | ||
{{చిత్తూరు జిల్లా మండలాలు}} |
{{చిత్తూరు జిల్లా మండలాలు}} |
||
{{నాగలాపురం మండలంలోని గ్రామాలు}} |
{{నాగలాపురం మండలంలోని గ్రామాలు}} |
||
[[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]] |
[[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]] |
05:10, 6 నవంబరు 2013 నాటి కూర్పు
నాగలాపురం |
|
— మండలం — | |
చిత్తూరు పటంలో నాగలాపురం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో నాగలాపురం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°24′00″N 79°47′00″E / 13.4000°N 79.7833°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండల కేంద్రం | నాగలాపురం |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 33,886 |
- పురుషులు | 16,778 |
- స్త్రీలు | 17,108 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 63.58% |
- పురుషులు | 74.35% |
- స్త్రీలు | 53.18% |
పిన్కోడ్ | {{{pincode}}} |
నాగలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.
తిరుపతికి 70 కి.మీ. వాయవ్యంగా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.
శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు.
సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ
మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన
చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది.
స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
దేవాలయనిర్మాణం
ఈ దేవాలయ ప్రాకారాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములు జీర్ణోద్దరణ చేస్తోంది.
ఆలయ విశిష్టత
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
పండుగలు
- ఇక్కడ ఫాల్గుణ మాసం శుద్ద ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
- జేష్ఠ మాసంలొ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- వైకుంఠ ఏకాశి
- ఆండాళ్ళ నీరోత్సవం
- భోగి
- సంక్రాతి
- కనుమ
- రథసప్తమి
- కంచిగరుడసేవ
బాహ్య లంకెలు
- తితిదే వెబ్ సైటు[1]
మండలంలోని గ్రామాలు
- సదాశివ శంకరాపురం
- బీర కుప్పం
- త్రిపురాంతకపురం కోట
- కడివీడు
- వెల్లూరు
- కృష్ణాపురం
- కలంజేరి
- నాగలాపురం
- వెంబాకం
- బైటకొడియంబేడు
- సుబ్బా నాయుడు కండ్రిగ
- చిన్నాపట్టు
- అచ్ఛమ నాయుడు కండ్రిగ
- కారణి
- సురుటుపల్లె
- బుగ్గ (గ్రామం)