ఫతేపూర్ సిక్రీ

వికీపీడియా నుండి
బులంద్ దర్వాజా.

ఫతేపూర్ సిక్రీ (Fatehpur Sikri) (ఉర్దూ فتحپور سیکری , (హిందీ फतेहपूर सिकरी ), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా జిల్లా లోని ఒక నగరం, నగరపాలిక కూడా. అక్బర్ కాలంలో 1571 నుండి 1585 వరకు మొఘలుల రాజధాని. నీటి సౌకర్యాలు లేని కారణంగా ఈ రాజధానిని ఖాళీ చేశారు.


మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]