జూలై 2008

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు

జూలై 1[మార్చు]

జూలై 2[మార్చు]

  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికై అన్ని రాష్ట్రాల రాజధానులను కలుపుతూ రైలుమార్గం వేస్తున్నట్లు ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ ప్రకటించాడు.
  • ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన 4 ప్యాకేజీలకు, దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక ప్యాకేజీకి సంబంధించిన టెండర్లు రద్దుచేయాలని నీటిపారుదలశాఖ నిర్ణయించారు.

జూలై 3[మార్చు]

జూలై 4[మార్చు]

సైనా నెహ్వాల్

జూలై 5[మార్చు]

జూలై 6[మార్చు]

జూలై 7[మార్చు]

  • జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పదవికి రాజానామా చేశాడు.
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొమ్మిదవ వేతన సవరణ సంఘం చైర్మెన్‌గా చల్లపల్లి సత్యనారాయణ నియమితులయ్యాడు.
  • యూరప్ ఖండంలోని గన్సీ దేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సహసభ్యదేశ హోదా లభించింది. దీనితో ఐసిసి సహసభ్యదేశాల సంఖ్య 32కి చేరింది.
  • వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో బాబ్ బ్రయాన్, సమంతా స్తుసుర్ జోడి విజయం సాధించింది.

జూలై 8[మార్చు]

  • మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
  • 4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ప్రభారావు, మణిపూర్ గవర్నర్‌గా గురుబచన్‌సింగ్ జగత్, గోవా గవర్నర్‌గా శివేందర్‌సింగ్ సిద్ధూ, మహారాష్ట్ర గవర్నర్‌గా ఎస్.సి.జమీర్ లుగా వ్యవహరిస్తారు.
  • రాష్ట్రంలో కొత్తగా 21 డిగ్రీకళాశాల ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
  • కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ్యుడు చనుమోలు వెంకట్రావు మృతిచెందాడు.
  • కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.

జూలై 9[మార్చు]

  • ఇరాన్ 2000 కిలోమీటర్ల పరిధి కల అత్యాధునిక ఖండాంతర క్షిపణి షహబ్-3 ప్రయోగించింది.
  • ఝార్ఖండ్ లో జనతాదళ్(యు) శాసనసభ్యుడు రమేశ్ సింగ్ ముండాను కాల్చివేశారు.
  • కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వానికి మద్దతుగా సమాజ్‌వాది పార్టీ రాష్ట్రపతికి లేఖను సమర్పించింది.

జూలై 10[మార్చు]

  • సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
  • జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన విధించబడింది.
  • ప్రపంచ యువ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ స్విమ్మర్‌గా విర్థావల్ ఖడే రికార్డు సృష్టించాడు.
  • థాయిలాండ్ లో అత్యంత సంపన్నులైన జాబితాలో భారతీయ సంతతికి చెందిన మహిళ నిషితా షా 18వ స్థానం పొందినది.

జూలై 11[మార్చు]

జూలై 12[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జూలై_2008&oldid=3648816" నుండి వెలికితీశారు