కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దశరధు → దశరథు, అందురు → అంటారు, చినది. → చింది. using AWB |
కశ్యప సంతానం ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[దస్త్రం:033-vamana.jpg|thumb|200px|కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన [[వామనుడు]], [[బలి చక్రవర్తి]] సభలో]] |
[[దస్త్రం:033-vamana.jpg|thumb|200px|కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన [[వామనుడు]], [[బలి చక్రవర్తి]] సభలో]] |
||
'''[[కశ్యపుడు]]''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు. <br /> |
'''[[కశ్యపుడు]]''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు. <br /> |
||
[[వాల్మీకి]] [[రామాయణం]] ప్రకారం [[బ్రహ్మ]] కొడుకు.<br /> పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి. |
|||
[[వాల్మీకి]] [[రామాయణం]] ప్రకారం [[బ్రహ్మ]] కొడుకు.<br /> |
|||
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో [[దితి]], [[అదితి]], [[వినత]], [[కద్రువ]], [[సురస]], [[అరిష్ట]], [[ఇల]], [[ధనువు]], [[సురభి]], [[చేల]], [[తామ్ర]], [[వశ]], [[ముని]] మొదలైనవారు [[దక్షుడు|దక్షుని]] కుమార్తెలు.<br /> |
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో [[దితి]], [[అదితి]], [[వినత]], [[కద్రువ]], [[సురస]], [[అరిష్ట]], [[ఇల]], [[ధనువు]], [[సురభి]], [[చేల]], [[తామ్ర]], [[వశ]], [[ముని]] మొదలైనవారు [[దక్షుడు|దక్షుని]] కుమార్తెలు.<br /> |
||
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. [[పరశురాముడు]] ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి [[అరిష్టనేమి]] అనే పేరుంది.<br /> |
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. [[పరశురాముడు]] ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి [[అరిష్టనేమి]] అనే పేరుంది.<br /> |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన [[దక్షప్రజాపతి]] కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను [[పెళ్ళి|వివాహము]] అయ్యెను. అందు- |
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన [[దక్షప్రజాపతి]] కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను [[పెళ్ళి|వివాహము]] అయ్యెను. అందు- |
||
దక్ష ప్రజాపతి తనకు గల మరో 27మంది కుమార్తెలను (అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు. [http://www.hindubrahmins.com/kashyapa.html] |
|||
దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి. |
|||
కశ్యప సంతానం |
|||
దితి [[దైత్యులు]]. |
|||
అదితి [[ఆదిత్యులు]]. |
|||
కశ్యపుడు తన వివిధ బార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి: |
|||
దనువు దానవులు. |
|||
* బిందు జాబితా |
|||
అనాయువు-లేక-అనుగ సిద్ధులు. |
|||
ప్రాధ [[గంధర్వులు]]. |
|||
* దితికి పుట్టినవారు దైత్యులు, అంటే రాక్షసులు. కశ్యపునికి దితివల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా జన్మించారు. |
|||
ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అంటారు. |
|||
* అదితికి పుట్టినవారు దేవతలు మరియు ఆదిత్యులు. ఈమె దేవతలకు తల్లి గనుక ఇంద్రునికీ తల్లి అవుతుంది. ఈమె అవతారపురుషుడైన వామనుడికీ తల్లి. |
|||
సురస యక్షులు, [[రాక్షసులు]]. |
|||
* దనుకు పుట్టినవారు దానవులు, అంటే రాక్షసులు. అలాగే, కళ, దనయుల కుమారులు కూడా దానవులే. |
|||
ఇల వృక్షలతాతృణజాతులు. |
|||
* సింహికకు పుట్టినవారు సింహాలు, పులులు. |
|||
క్రోధవశ పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు. |
|||
* క్రోధకు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు. |
|||
తామ్ర శ్యేనగృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు. |
|||
* వినతకు పుట్టినవారు గరుడుడు, అరుణుడు. |
|||
కపిల-లేక-సురభి గోగణము. |
|||
* కద్రువకు జన్మించినవారు నాగులు. |
|||
వినత అనూరుఁడు-గరుడుఁడు |
|||
* మనుకు జన్మించిన వారు మానవులు. |
|||
కద్రువ నాగులు. |
|||
* అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడికి |
|||
1. దితి 2. అదితి 3. దను 4. కష్ట 5.అరిష్ట 6. సురస 7. ఇళ 8. ముని 9. క్రోధావసు 10. తమ్ర 11. సురభి 12. సరమ 13. తిమి |
|||
అనే భార్యలు ఉన్నారని అంటారు. ఇక్కడకూడా 13 మందే భార్యలు అయినప్పటికీ, ఇందులో కొన్ని పేర్లు వేరుగా ఉన్నాయనేది గమనార్హం. |
|||
* తిమి వల్ల జన్మించినవి జలచరాలు, |
|||
* సరమ వల్ల భయంకరమైన జంతువులు, |
|||
* సురభి వల్ల గోవులు, గేదెలు, తదితర గిట్టలు పగిలిన జంతువులు, |
|||
* తమ్ర వల్ల డేగలు, గద్దలు, తదితర పెద్ద పక్షులు, |
|||
* ముని వల్ల దేవతలు, అప్సరలు, |
|||
* క్రోధావసు వల్ల సర్పాలు, దోమలు, తదితర కీటకాలు, |
|||
* ఇళ వల్ల చెట్టు, పాకుడు తీగలు, |
|||
* సురస వల్ల చెడు ఆత్మలు, |
|||
* అరిష్ట వల్ల గుర్రాలవంటి గిట్టలు పగలని జంతువులు, (కిన్నెరలు, గంధర్వులు కూడా అరిష్ట వల్లనే జన్మించారని మరొక కథ), |
|||
* విశ్వ వల్ల యక్షులు, |
|||
* దితి వల్ల 49 మంది వాయుదేవులు, |
|||
* అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8మంది వసులు, దను వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. వీరిలో 18మంది ముఖ్యులు. |
|||
* మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది. |
|||
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# ) |
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# ) |
09:58, 27 జూలై 2019 నాటి కూర్పు
కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
కశ్యపుని వంశవృక్షం
- కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముని చేరింది. [1].
- కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు మరియు సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
- కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు మరియు అనూరుడు జన్మించారు.[2]
- కశ్యపునికి కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు.
- భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.
ప్రస్థానము
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-
దక్ష ప్రజాపతి తనకు గల మరో 27మంది కుమార్తెలను (అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు. [1] కశ్యప సంతానం
కశ్యపుడు తన వివిధ బార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి:
- బిందు జాబితా
- దితికి పుట్టినవారు దైత్యులు, అంటే రాక్షసులు. కశ్యపునికి దితివల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా జన్మించారు.
- అదితికి పుట్టినవారు దేవతలు మరియు ఆదిత్యులు. ఈమె దేవతలకు తల్లి గనుక ఇంద్రునికీ తల్లి అవుతుంది. ఈమె అవతారపురుషుడైన వామనుడికీ తల్లి.
- దనుకు పుట్టినవారు దానవులు, అంటే రాక్షసులు. అలాగే, కళ, దనయుల కుమారులు కూడా దానవులే.
- సింహికకు పుట్టినవారు సింహాలు, పులులు.
- క్రోధకు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు.
- వినతకు పుట్టినవారు గరుడుడు, అరుణుడు.
- కద్రువకు జన్మించినవారు నాగులు.
- మనుకు జన్మించిన వారు మానవులు.
- అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడికి
1. దితి 2. అదితి 3. దను 4. కష్ట 5.అరిష్ట 6. సురస 7. ఇళ 8. ముని 9. క్రోధావసు 10. తమ్ర 11. సురభి 12. సరమ 13. తిమి
అనే భార్యలు ఉన్నారని అంటారు. ఇక్కడకూడా 13 మందే భార్యలు అయినప్పటికీ, ఇందులో కొన్ని పేర్లు వేరుగా ఉన్నాయనేది గమనార్హం.
- తిమి వల్ల జన్మించినవి జలచరాలు,
- సరమ వల్ల భయంకరమైన జంతువులు,
- సురభి వల్ల గోవులు, గేదెలు, తదితర గిట్టలు పగిలిన జంతువులు,
- తమ్ర వల్ల డేగలు, గద్దలు, తదితర పెద్ద పక్షులు,
- ముని వల్ల దేవతలు, అప్సరలు,
- క్రోధావసు వల్ల సర్పాలు, దోమలు, తదితర కీటకాలు,
- ఇళ వల్ల చెట్టు, పాకుడు తీగలు,
- సురస వల్ల చెడు ఆత్మలు,
- అరిష్ట వల్ల గుర్రాలవంటి గిట్టలు పగలని జంతువులు, (కిన్నెరలు, గంధర్వులు కూడా అరిష్ట వల్లనే జన్మించారని మరొక కథ),
- విశ్వ వల్ల యక్షులు,
- దితి వల్ల 49 మంది వాయుదేవులు,
- అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8మంది వసులు, దను వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. వీరిలో 18మంది ముఖ్యులు.
- మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది.
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
మూలాలు
- ↑ Lineage of Kashyapa Valmiki Ramayana - Ayodhya Kanda in Prose Sarga 110.
- ↑ Birth of Garuda The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.
- డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనం చేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ.