తమిళనాడు ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తమిళనాడు ఎక్స్‌ప్రెస్
సారాంశం
తొలి సేవ07 August 1976
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వే
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్
ఆగే స్టేషనులు10 as 12621 చెన్నై సెంట్రల్ చెన్నై న్యూఢిల్లీన్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, 9 as 12622 న్యూఢిల్లీన్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ చెన్నై Tamil Nadu Express
గమ్యంన్యూఢిల్లీ
ప్రయాణ దూరం2,182 km (1,356 mi) as 12621 చెన్నై సెంట్రల్ చెన్నై న్యూఢిల్లీన్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, 2,184 km (1,357 mi) as 12622 న్యూఢిల్లీన్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్
రైలు నడిచే విధంరోజు
సదుపాయాలు
కూర్చునేందుకు సదుపాయాలుకలవు
పడుకునేందుకు సదుపాయాలుకలవు
సాంకేతికత
పట్టాల గేజ్విస్తృతం (1,676 ఎం.ఎం)
వేగం66.40 kilometres per hour
మార్గపటం

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ (Tamil Nadu Express) భారత రైల్వేలు నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది చెన్నై, న్యూఢిల్లీ పట్టణాల మధ్య నడుస్తుంది.తమిళనాడు ఎక్స్ ప్రెస్ భారత రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్.

చరిత్ర[మార్చు]

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలుని చెన్నై, న్యూఢిల్లీ మద్య క్రింద అగస్టు 1, 1976 న ఇందిరా గాంధి ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 121/122 తో 13 భొగిలతో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ రైలు 24 భోగిలతో నడుస్తొంది .ప్రస్తుత ఈ రైలు నెంబర్లు 12621/12622. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ మొదట వారంలో మూడుసార్లు నడిపినప్పటికి తరువాత దీనిని రోజూ నడుపుతున్నారు. చెన్నై-విజయవాడ విజయవాడ-చెన్నై రైలు మార్గము విద్యుద్దీకరణ జరిగిన తరువాత చెన్నై-విజయవాడ వరుకు WAM 4 ఇంజన్ ను విజయవాడ నుండి న్యూఢిల్లీ వరకు WDM 2ఇంజన్ ను ఉపయోగించేవారు.చెన్నై-న్యూఢిల్లీ మద్య పాక్షిక విద్యుద్దీకరణ జరిగిన తరువాత విజయవాడ-చెన్నై వరుకు WAM 4 ఇంజన్ ను అక్కడి నుండి ఇటార్సి వరుకు WDM 2 ఇంజన్ ను ఇటార్సి నుండి న్యూఢిల్లీవరుకు WAM 4ఇంజన్ ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ రైలును ఈ రోడ్ కు చెందిన WAM 4ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.

మార్గం[మార్చు]

'తమిళనాడు ఎక్స్‌ప్రెస్విజయవాడ, వరంగల్లు, బలార్షా, నాగపూర్, ఇటార్సి, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా ల మీదుగా న్యూఢిల్లీ చేరుతుంది.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ స్టేషన్ ల మద్య అగకుండా ప్రయాణిస్తుంది.విజయవాడ నుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను చేరుకోవడానికి తమిళనాడు ఎక్స్‌ప్రెస్ 6 గంటల 20 నిమిషాలు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ చేరడానికి 6 గంటల 45 నిమిషాలు పడుతుంది.తమిళనాడు ఎక్స్‌ప్రెస్చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ స్టేషన్ల వరుకు 431 కొలోమీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుంది.ఇది తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ తరువాత అత్యధక దూరం విరామం లేకుండా ప్రయాణించు ఎక్స్‌ప్రెస్.

సమయ పట్టిక[మార్చు]

స్టేషన్ పేరు స్టేషన్ సూచీ రాకడ పోకడ నిలుపు సమయమూ
న్యూఢిల్లీ NDLS Source 22:30
ఆగ్రా AGC 01:07 01:10 3 min
గ్వాలియర్ GWL 02:36 02:39 3 min
ఝాన్సీ JHS 04:00 04:12 12 min
భోపాల్ BPL 07:55 08:05 10 min
ఇటార్సీ ET 09:50 09:53 3 min
నాగపూర్ NGP 14:15 14:30 15 min
బలార్షా BPQ 17:25 17:35 10 min
వరంగల్ WL 20:48 20:50 2 min
విజయవాడ BZA 00;15 00:25 10 min
చెన్నై MAS 07:10 Destination

కోచ్ ల అమరిక[మార్చు]

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
SLR UR HA1 A1 A2 A3 B1 B2 S1 S2 S3 S4 PC S5 S6 S7 S8 S9 S10 S11 S12 S13 UR SLR

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html
  • http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
  • Tamil Nadu Express at India Rail Info