1955 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1955లో వివిధ తేదీల్లో రాజ్యసభకు ఎన్నికలు జరిగాయి. భారత పార్లమెంటు ఎగువ సభగా వ్యవహరించే రాజ్యసభకు సభ్యులను ఎన్నుకున్నారు. [1]

ఎన్నికలు[మార్చు]

వివిధ రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగాయి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

1955లో జరిగిన ఎన్నికలలో ఈ కింది సభ్యులు ఎన్నికయ్యారు.వారు 1955 నుండి 1961 కాలానికి సభ్యులుగా ఉన్నారు.పదవీ కాలానికి ముందు రాజీనామా లేదా మరణం మినహా 1961 సంవత్సరంలో పదవీ విరమణ చేసారు. జాబితా అసంపూర్ణంగా ఉంది.

రాష్ట్రం - సభ్యుడు - పార్టీ

1955-1961 కాలానికి రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం సభ్యుని పేరు పార్టీ వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్
ఢిల్లీ
ఉత్తర ప్రదేశ్

ఉప ఎన్నికలు[మార్చు]

కింది ఉపఎన్నికలు 1955లో జరిగాయి.

రాష్ట్రం - సభ్యుడు - పార్టీ

  1. ఆంధ్ర -టిజెఎం విల్సన్ -భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 07/07/1955 నుండి 1958 వరకు)
  2. ఢిల్లీ - మెహర్ చంద్ ఖన్నా-భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 13/05/1955 నుండి 1958 వరకు) రాజీనామా 14/12/1956
  3. ఉత్తర ప్రదేశ్ -గోవింద్ బల్లభ్ పంత్ -భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 02/03/1955 నుండి 1958 వరకు)

ప్రస్తావనలు[మార్చు]

  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original on 14 February 2019. Retrieved 28 September 2017.