1959 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1959లో వివిధ తేదీల్లో రాజ్యసభకు ఎన్నికలు జరిగాయి. భారత పార్లమెంటు ఎగువ సభగా వ్యవహరించే రాజ్యసభకు సభ్యులను ఎన్నుకున్నారు. [1]

1959 ఎన్నికలలో ఈ కింది వారు ఎన్నికయ్యారు

  1. మహారాష్ట్ర - ఖండూభాయ్ కె దేశాయ్ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 09/03/1959 - 1964 వరకు)
  2. ఒరిస్సా - ఘాసిరామ్ శాండిల్ - ఇతరులు (ఎన్నిక 05/05/1959 -1960 వరకు )
  3. బీహార్ - రాజేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సిన్హా -భారత జాతీయ కాంగ్రెస్(ఎన్నిక 12/10/1959 కాలం 1960 వరకు )
  4. నామినేట్ చేయబడింది - జైరామదాస్ దౌలత్రం -నియామకం (ఎన్నిక 19/10/1959 కాలం 1964 వరకు )
  5. నామినేట్ చేయబడింది - సర్దార్ ఎ.ఎన్. పనిక్కర్ -నియామకం (ఎన్నిక 25/08/1959 కాలం 1960 వరకు)
  6. నామినేట్ చేయబడింది - మోహన్ లాల్ సక్సేనా - నియామకం (ఎన్నిక 22/11/1959 కాలం 1964 వరకు)

ప్రస్తావనలు[మార్చు]

  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original on 14 February 2019. Retrieved 28 September 2017.