జె. వి. రమణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 84: పంక్తి 84:
* [[ఆర్య]] (2004)
* [[ఆర్య]] (2004)
==మరణం==
==మరణం==
ఇతడు క్యాన్సర్ వ్యాధితో బాధపత్డుతూ [[2016]], [[జూన్ 22]]వ తేదీన [[విజయనగరం]]లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.<ref>[http://epaper.sakshi.com/849688/Hyderabad-Main/23-06-2016#page/2/2 జె.వి.రమణమూర్తి కన్నుమూత]</ref>
వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ [[2016]], [[జూన్ 22]]వ తేదీన [[విజయనగరం]]లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.<ref>[http://epaper.sakshi.com/849688/Hyderabad-Main/23-06-2016#page/2/2 జె.వి.రమణమూర్తి కన్నుమూత]</ref>


==బయటి లింకులు==
==బయటి లింకులు==

00:25, 23 జూన్ 2016 నాటి కూర్పు

జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి
200ox
జె. వి. రమణమూర్తి
జననం
జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి

మే 20, 1933
విజయ నగరం జిల్లా
మరణంజూన్ 22, 2016
విజయనగరం
మరణ కారణంక్యాన్సర్
వృత్తితెలుగు సినిమా నటుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కన్యాశుల్కం లో పాత్ర

జె. వి. రమణమూర్తి గా ప్రసిద్ధులైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు. వీరు జె.వి.సోమయాజులు తమ్ముడు. యితడు విజయనగరం జిల్లా లో మే 20, 1933 లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు" , "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి" మరియు "కాటమరాజు కథ" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం లో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో ఎం.ఎల్.ఏ. (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు.

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషకం తో ఘనంగా సత్కరిస్తున్నారు. 2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది[1].

చిత్ర సమాహారం

1950వ దశాబ్దం

1960వ దశాబ్దం

1970వ దశాబ్దం

1980వ దశాబ్దం

1990వ దశాబ్దం

2000వ దశాబ్దం

మరణం

వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2016, జూన్ 22వ తేదీన విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.[2]

బయటి లింకులు

  1. http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522 తిరుపతిలో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
  2. జె.వి.రమణమూర్తి కన్నుమూత