Coordinates: 15°10′01″N 79°43′44″E / 15.167081°N 79.728971°E / 15.167081; 79.728971

వోలేటివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 142: పంక్తి 142:
* [[శాఖవరం]]
* [[శాఖవరం]]
* [[కలవల్ల]]
* [[కలవల్ల]]
*[[పోలినేనిపాలెం]]
*[[పొలినెనిపాలెం]]
*[[చెర్లొపాలెం]]
*[[చెర్లొపాలెం]]
{{colend}}
{{colend}}

06:30, 12 మార్చి 2017 నాటి కూర్పు

వోలేటివారిపాలెము
—  మండలం  —
ప్రకాశం పటంలో వోలేటివారిపాలెము మండలం స్థానం
ప్రకాశం పటంలో వోలేటివారిపాలెము మండలం స్థానం
ప్రకాశం పటంలో వోలేటివారిపాలెము మండలం స్థానం
వోలేటివారిపాలెము is located in Andhra Pradesh
వోలేటివారిపాలెము
వోలేటివారిపాలెము
ఆంధ్రప్రదేశ్ పటంలో వోలేటివారిపాలెము స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°10′01″N 79°43′44″E / 15.167081°N 79.728971°E / 15.167081; 79.728971
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం వోలేటివారిపాలెము
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 33,613
 - పురుషులు 16,819
 - స్త్రీలు 16,794
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.59%
 - పురుషులు 63.90%
 - స్త్రీలు 37.39%
పిన్‌కోడ్ 523116
వోలేటివారిపాలెము
—  రెవిన్యూ గ్రామం  —
వోలేటివారిపాలెము is located in Andhra Pradesh
వోలేటివారిపాలెము
వోలేటివారిపాలెము
అక్షాంశ రేఖాంశాలు: 15°10′01″N 79°43′44″E / 15.167081°N 79.728971°E / 15.167081; 79.728971{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం వోలేటివారిపాలెము
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 3,622
 - పురుషుల సంఖ్య 1,407
 - స్త్రీల సంఖ్య 1,378
 - గృహాల సంఖ్య 598
పిన్ కోడ్ 523 116
ఎస్.టి.డి కోడ్

వోలేటివారిపాలెము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.[1].పిన్ కోడ్: 523 116.,

సమీప పట్టణాలు

లింగసముద్రం 13.8 కి.మీ, పెదచెర్లోపల్లి 15 కి.మీ, పొన్నలూరు 18.8 కి.మీ.

బ్యాంకులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08599/258025.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

జిల్లాలోనే ప్రసిద్ధిచెందిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, ఈ మండలంలోని అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మాలకొండ గ్రామములో ఉన్నది.

గ్రామ విశేషాలు

వోలేటివారిపాలెం గ్రామాన్ని, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీఎర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని ఒంగోలు ఎం.ఎల్.ఏ. శ్రీ దామచర్ల జనార్ధన్ దత్తత తీసికొన్నారు.

గణాంకాలు

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,785.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,407, స్త్రీల సంఖ్య 1,378, గ్రామంలో నివాస గృహాలు 598 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,975 హెక్టారులు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

వెలుపలి లింకులు