భారతీయ రైల్వే
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము భారతీయ రైల్వేలు తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
భారతీయ రైల్వే : భారత దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రవాణా నంన్ట.
[మార్చు] ప్రారంభం
16 ఏప్రిల్ 1853, బొంబాయి (ప్రస్తుత ముంబయ్) నుంచి థాణే వరకు (21 మైళ్ళు). ఈ రైలు 14 పెట్టెలతొ 400 మంది అతిదులతో బోరుబుందర్ నుండి మద్యాహ్నం 3:30 కి 21 తుపాకుల వందనంతో బయలుదేరింది.
మొట్టమొదటి పాసింజర్ రైలు, హౌరా (కోల్ కతా) నుండి, హుగ్లి వరకు 15 ఆగస్టు 1854 న 24 మైళ్ళు ప్రయాణించింది.
దక్షిణ భారత దేశంలో మొదటి రైలు 1 జులై 1856 న మద్రాసు (చెన్నై) రైల్వే కంపెనీ చే ప్రారంభించబడింది.
ఈ రైలు వేయసర్ పాండి నుంచి వలజా రోడ్డు (ఆర్కోట్) వరకు మొత్తం 63 మైళ్ళు నడిచింది.
ఉత్తర భారత దేశంలో అలహాబాదు నుంచి, కాన్పూర్ వరకు 119 మైళ్ళ రైల్వే మార్గం 3 మార్చి 1859 న ప్రారంభించ బడింది.
ఈ విధంగా 1880 నాటికి భారత దేశంలో మొత్తం 9000 మైళ్ళ రైల్వే మార్గం పూర్తి అయింది.
ప్రస్తుతం 2005 నాటికి భారత దేశంలో మొత్తం 63,456 కి.మి. రైల్వే మార్గం ఉంది.