Coordinates: 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454

అశోకపురం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోకపురం
ప్రయాణీకుల రైల్వే స్టేషను
అశోకపురం రైల్వే వర్క్ షాప్
సాధారణ సమాచారం
Locationమైసూరు జిల్లా, కర్ణాటక
భారత దేశము
Coordinates12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
Elevation741 m (2,431 ft)
యజమాన్యంభారతీయ రైల్వేలు
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడు
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
History
Opened2008; 16 సంవత్సరాల క్రితం (2008)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

అశోకపురం రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచి రైలు మార్గము లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను మైసూర్ జిల్లాలో, కర్ణాటక రాష్ట్రంలో ఉంది.

ప్రదేశం[మార్చు]

అశోకపురం రైల్వే స్టేషను మైసూర్ నగరంలో జె.పి. నగర్ సమీపంలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

రైళ్ళు[మార్చు]

ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
  2. "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే