చామరాజనగర్ రైల్వే స్టేషను
స్వరూపం
చామరాజనగర్ | |
---|---|
ప్రయాణీకుల రైల్వే స్టేషను | |
![]() చామరాజనగర్ రైల్వే స్టేషను వద్ద తిరుపతి రైలు | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | చామరాజనగర్ జిల్లా, కర్ణాటక భారత దేశము |
అక్షాంశరేఖాంశాలు | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
ఎత్తు | 760 మీటర్లు (2,490 అ.) |
ప్లాట్ఫాములు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్థితి | పనిచేస్తున్నది |
స్టేషన్ కోడ్ | CMNR |
జోన్లు | నైరుతి రైల్వే |
డివిజన్లు | మైసూర్ |
చరిత్ర | |
ప్రారంభం | 2008 |
చామరాజనగర్ రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ శాఖా మార్గములో ఉంది. ఈ స్టేషను భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
ప్రదేశం
[మార్చు]
రైళ్లు
[మార్చు]చామరాజనగర్ రైల్వే స్టేషను నుండి రైళ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఎక్స్ప్రెస్
[మార్చు]• 16219/16220 - చామరాజనగర <-> తిరుపతి
ప్యాసింజర్
[మార్చు]• 56201/56202 - చామరాజనగర <-> మైసూరు
• 56203/56204 - చామరాజనగర <-> మైసూరు
• 56207/56208 - చామరాజనగర <-> మైసురు
• 56209/56210 - చామరాజనగర <-> మైసూరు
• 56281/56282 - చామరాజనగర <-> బెంగళూరు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
నైరుతి రైల్వే |