Jump to content

చామరాజనగర్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
వికీపీడియా నుండి
చామరాజనగర్
ప్రయాణీకుల రైల్వే స్టేషను
చామరాజనగర్ రైల్వే స్టేషను వద్ద తిరుపతి రైలు
సాధారణ సమాచారం
ప్రదేశంచామరాజనగర్ జిల్లా, కర్ణాటక
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
ఎత్తు760 మీటర్లు (2,490 అ.)
ప్లాట్‌ఫాములు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్థితిపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్CMNR
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
చరిత్ర
ప్రారంభం2008; 17 సంవత్సరాల క్రితం (2008)

చామరాజనగర్ రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ శాఖా మార్గములో ఉంది. ఈ స్టేషను భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

ప్రదేశం

[మార్చు]
రైల్వే స్టేషను ప్రవేశద్వారం

రైళ్లు

[మార్చు]

చామరాజనగర్ రైల్వే స్టేషను నుండి రైళ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఎక్స్‌ప్రెస్

[మార్చు]

• 16219/16220 - చామరాజనగర <-> తిరుపతి

ప్యాసింజర్

[మార్చు]

• 56201/56202 - చామరాజనగర <-> మైసూరు

• 56203/56204 - చామరాజనగర <-> మైసూరు

• 56207/56208 - చామరాజనగర <-> మైసురు

• 56209/56210 - చామరాజనగర <-> మైసూరు

• 56281/56282 - చామరాజనగర <-> బెంగళూరు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే