Jump to content

కడకోల రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
వికీపీడియా నుండి
కడకోల
భారతీయ రైల్వే స్టేషను
కడకోల రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంమైసూరు జిల్లా, కర్ణాటక
 India
అక్షాంశరేఖాంశాలు12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
ఎత్తు760m
ప్లాట్‌ఫాములు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్థితిపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
చరిత్ర
ప్రారంభం2008

కడకోల రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ శాఖా మార్గములో ఉంది. ఈ స్టేషను భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఉంది.

స్థానం

[మార్చు]

కడకోల రైల్వే స్టేషను మైసూర్ జిల్లాలోని నంజుంగుడ్ సమీపంలోని కడకోల పట్టణంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి.[1]

సర్వీసులు/సేవలు

[మార్చు]

ఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి ప్యాసింజరు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ 5.00 ఎఎం, 7.30 ఎఎం, 9.10 ఎఎం, 10.30 ఎఎం, 12.30పిఎం, 2.50 పిఎం, 6.45 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే