కడకోల రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
కడకోల భారతీయ రైల్వే స్టేషను | |
---|---|
![]() కడకోల రైల్వే స్టేషను | |
స్టేషన్ గణాంకాలు | |
చిరునామా | మైసూరు జిల్లా, కర్ణాటక![]() |
భౌగోళికాంశాలు | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°ECoordinates: 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
ఎత్తు | 760m |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
ప్లాట్ఫారాల సంఖ్య | 2 |
వాహనములు నిలుపు చేసే స్థలం | ఉంది |
ఇతర సమాచారం | |
ప్రారంభం | 2008 |
స్టేషన్ కోడ్ | |
జోన్లు | నైరుతి రైల్వే |
డివిజన్లు | మైసూర్ |
స్టేషన్ స్థితి | పనిచేస్తున్నది |
కడకోల రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ శాఖా మార్గములో ఉంది. ఈ స్టేషను భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఉంది.
విషయ సూచిక
స్థానం[మార్చు]
కడకోల రైల్వే స్టేషను మైసూర్ జిల్లాలోని నంజుంగుడ్ సమీపంలోని కడకోల పట్టణంలో ఉంది.
చరిత్ర[మార్చు]
ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
సర్వీసులు/సేవలు[మార్చు]
ఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి ప్యాసింజరు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ 5.00 ఎఎం, 7.30 ఎఎం, 9.10 ఎఎం, 10.30 ఎఎం, 12.30పిఎం , 2.50 పిఎం మరియు 6.45 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
నైరుతి రైల్వే |