Jump to content

నంజంగుడ్ టౌన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
వికీపీడియా నుండి
నంజంగుడ్ టౌన్
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంమైసూరు జిల్లా, కర్ణాటక
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
ఎత్తు760 మీ. (2,490 అ.)
ప్లాట్‌ఫాములు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్థితిపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్NTW
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూరు
చరిత్ర
ప్రారంభం2008; 17 సంవత్సరాల క్రితం (2008)

నంజంగుడ్ టౌన్‌ రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా నందు ఉంది.

ప్రదేశం

[మార్చు]

నంజంగుడ్ టౌన్‌ రైల్వే స్టేషను, మైసూరు జిల్లా లోని నంజంగుడ్ టౌన్‌ వద్ద ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే