చామరాజపురం రైల్వే స్టేషను
స్వరూపం
చామరాజపురం | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
![]() చామరాజపురం రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | మైసూరు జిల్లా, కర్ణాటక భారత దేశము |
అక్షాంశరేఖాంశాలు | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
ఎత్తు | 760m |
ప్లాట్ఫాములు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్థితి | పనిచేస్తున్నది |
స్టేషన్ కోడ్ | |
జోన్లు | నైరుతి రైల్వే |
డివిజన్లు | మైసూర్ |
చరిత్ర | |
ప్రారంభం | 1990 |
చామరాజపురం రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని చామరాజపురం నందు ఉంది.
ప్రదేశం
[మార్చు]చామరాజపుర రైల్వే స్టేషను, మైసూర్, కె.గో.కోప్పల్ లోని బాలాల్ సర్కిల్ వద్ద ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
సర్వీసులు/సేవలు
[మార్చు]ఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి ప్యాసింజరు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ 5.00 ఎఎం, 7.30 ఎఎం, 9.10 ఎఎం, 10.30 ఎఎం, 12.30పిఎం , 2.50 పిఎం, 6.45 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
నైరుతి రైల్వే |