Coordinates: 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454

సుజాతపురం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుజాతపురం
భారతీయ రైల్వే స్టేషను
సుజాతపురం రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationమైసూరు జిల్లా, కర్ణాటక
 India
Coordinates12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
Elevation760m
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడు
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
History
Opened2008
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
సుజాతపురం రైల్వే స్టేషను ప్లాట్‌ఫారం

సుజాతపురం రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా నందు ఉంది.

ప్రదేశం[మార్చు]

సుజాతపురం రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు నంజంగుడ్ టౌన్ సమీపంలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

రైళ్ళు[మార్చు]

ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]

సర్వీసులు/సేవలు[మార్చు]

ఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి 5.20 ఎఎం, 7.20 ఎఎం, 9.15 ఎఎం,10.40 ఎఎం, 12.40 పిఎం , 2.40 పిఎం, 6.40 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
  2. "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే