సుజాతపురం రైల్వే స్టేషను
స్వరూపం
సుజాతపురం | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
![]() సుజాతపురం రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | మైసూరు జిల్లా, కర్ణాటక![]() |
అక్షాంశరేఖాంశాలు | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
ఎత్తు | 760m |
ప్లాట్ఫాములు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్థితి | పనిచేస్తున్నది |
స్టేషన్ కోడ్ | |
జోన్లు | నైరుతి రైల్వే |
డివిజన్లు | మైసూర్ |
చరిత్ర | |
ప్రారంభం | 2008 |

సుజాతపురం రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా నందు ఉంది.
ప్రదేశం
[మార్చు]సుజాతపురం రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు నంజంగుడ్ టౌన్ సమీపంలో ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
రైళ్ళు
[మార్చు]ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]
సర్వీసులు/సేవలు
[మార్చు]ఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి 5.20 ఎఎం, 7.20 ఎఎం, 9.15 ఎఎం,10.40 ఎఎం, 12.40 పిఎం , 2.40 పిఎం, 6.40 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
- ↑ "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
నైరుతి రైల్వే |