మంత్రాలయము
| ?మంత్రాలయము మండలం కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | మంత్రాలయము |
| జిల్లా(లు) | కర్నూలు |
| గ్రామాలు | 20 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
51,620 (2001) • 25821 • 25799 • 40.76 • 54.63 • 26.92 |
మంత్రాలయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము.
మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.
అక్టోబరు 2, 2009న తుంగభద్ర నది ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానిని వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు. [1]
గ్రామాలు [మార్చు]
- బసపురం
- బుడూరు
- చేత్నిహళ్లి
- చిలకలదోన
- దిబ్బనదొడ్డి
- కాచాపురం
- కగ్గళ్లు
- కలుదేవకుంట
- మాధవరం
- మాలపల్లె
- మంచాల
- పరమనదొడ్డి
- రాచుమర్రి
- రాంపురం
- సింగరాజనహళ్లి
- సౌలహళ్లి
- సుగూరు
- సుంకేశ్వరి
- టీ.నారాయణపురం
- వీ.తిమ్మాపురం
మూలాలు [మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009
గమనించవలసిన విషయము [మార్చు]
ఈగ్రామములొనికొన్తభాగము (స్వామివారిబ్రున్దావనముతొసహ) కర్నాటక రాస్త్రములొఉన్నట్లుఅభిప్రాయము,
|
|||||||