బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: es:Bhainsa |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
;తుల్జాబాయి |
|||
ఈ దుర్ఘటనలలో '''తుల్జాబాయి ఠాకుర్''' అనే 65 యేళ్ళ వనిత ముష్కరుల ద్వారా సజీవ దహనానికి గురవుతున్న మరొక మతం కుటుంబాన్ని తన ప్రాణాలకు తెగించి రక్షించి మానవత్వానికి ప్రతీకగా వార్తలలో కొనియాడబడింది. ఆమెవంటి మహనీయులవలనే దేశం ఇంకా మనగలుగుతున్నదని జస్టిస్ భవానీప్రసాద్ ఒక వేదికపై అన్నాడు [http://www.hindu.com/2008/12/08/stories/2008120851050200.htm]. |
|||
తుల్జాబాయిని అక్కడ "బడీఖాలా" అని పిలుస్తారు. నాటి ఘటన కళ్ల ముందు కదలుతోందని ఆమె 'న్యూస్టుడే'తో పేర్కొన్నది. అల్లరిమూకల చేతిలో కత్తులు, కటార్లున్నాయి. విచక్షణరహితంగా ప్రవరిస్తూ ఇళ్లకు నిప్పుపెట్టాయి. దుండగులు ఇక్కడి వారు కాదు. వారు బయటి నుంచి వచ్చినట్టుగానే ఉంది అని ఆమె తెలిపింది. ఎన్నో ఏళ్లుగా తామందరం కలిసిమెలిసి ఉంటున్నామని, తమ మధ్య చిచ్చు పెట్టడానికే ఘర్షణ లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. ఠాకూర్ తుల్జాబాయి (65) కుటుంబ సభ్యుల సహకారంతో తమ ఇంటి ఎదురుగా ఉండే సయ్యద్ ఉస్మాన్ భార్య, నల్గురు పిల్లలను మంటలబారి నుంచి, అల్లరిమూకల నుంచి రక్షించి ఆశ్రయమిచ్చింది. తుల్జాబాయిని ప్రతిపక్షనేతలు [[నారా చంద్రబాబునాయుడు]], [[బండారు దత్తాత్రేయ]], [[దేవేందర్ గౌడ్]] తదితరులు ప్రశంసించారు. ప్రజాగాయకుడు [[గద్దర్]] భైంసాకు వచ్చి ఆమె కాళ్లకు నమస్కరించాడు. జిల్లా అధికార యంత్రాంగం తుల్జాబాయిపై ప్రశంసలు కురిపిస్తూ అవార్డుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది.[http://www.eenadu.net/archives/archive-27-10-2008/story.asp?qry1=8&reccount=28]. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి డా. [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] ఈమెను సన్మానించాడు. |
|||
==మండలంలోని గ్రామాలు== |
==మండలంలోని గ్రామాలు== |
10:48, 23 నవంబరు 2011 నాటి కూర్పు
?భైంసా మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 2.1 కి.మీ² (1 sq mi) |
ముఖ్య పట్టణం | భైంసా |
జిల్లా (లు) | అదిలాబాదు జిల్లా |
గ్రామాలు | 33 |
జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
75,768 (2001 నాటికి) • 36,080/కి.మీ² (93,447/చ.మై) • 38233 • 37535 • 54.78 • 68.25 • 41.20 |
భైంసా (ఆంగ్లం: Bhainsa), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ ప్రత్తి మిల్లులు అధికంగా ఉన్నవి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.
గ్రామ స్వరూపం, జనాభా
==వ్యవసాయం, నీటి వనరు
ఇతర సౌకర్యాలు
వార్తలలో
అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.
మండలంలోని గ్రామాలు
- చుచుండ్
- కుంభి
- టాక్లి
- లింగ
- మిర్జాపూర్
- సిద్దూర్
- గుండేగాం
- మహాగావ్
- చింతల్ బోరి
- కోతల్గాం
- బిజ్జూర్
- సుంక్లి
- తిమ్మాపూర్ (భైంసా మండలం)
- వనల్పహాడ్
- ఏక్గావ్
- పిప్రి
- బబల్గావ్
- పాంగ్రి
- మంజ్రి
- సిరాల
- ఇలేగాం
- బడ్గావ్
- దేగాం
- వలేగావ్
- కుంసర
- ఖాట్గాం
- కామోల్
- హస్గుల్
- మతేగావ్
- హంపోలి ఖుర్ద్
- బొరేగావ్ (బుజుర్గ్)
- వతోలి
- పెండపల్లి
మండలంలోని పట్టణాలు
ఇవి కూడా చూడండి
- "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు చర్చ:తుల్జాబాయి చూడండి.