సరయు
Jump to navigation
Jump to search
సరయు | |
---|---|
![]() | |
భౌతిక లక్షణాలు | |
నదీముఖము | బంగాళాఖాతము |
పొడవు | 350 కి.మీ. |
సరయు (సంస్కృతం: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నది. వేదాలలో మరియు రామాయణంలో ఈ నది ప్రస్తావించబడింది. ఇది గంగానదికి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.
మూలాలు[మార్చు]
- పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.