భ్రమరవాసిని
భ్రమరవాసిని | |
కృతికర్త: | విశ్వనాథ సత్యనారాయణ |
---|---|
బొమ్మలు: | బాపు |
ముఖచిత్ర కళాకారుడు: | బాపు |
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
సీరీస్: | కాశ్మీర రాజవంశ నవలలు |
ప్రక్రియ: | నవల |
ప్రచురణ: | |
విడుదల: | |
పేజీలు: | = |
దీనికి ముందు: | భ్రమరవాసిని |
దీని తరువాత: | ఇదే ఆఖరి నవల |
భ్రమరవాసిని నవలను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. కాశ్మీర రాజవంశ నవలలు శీర్షికన విశ్వనాథ రాసిన నవలా మాలికలో "భ్రమరవాసిని" నవల భాగం.
రచనా నేపథ్యం[మార్చు]
కాశ్మీర రాజవంశ నవలలు[మార్చు]
కల్హణుడు రాసిన కశ్మీర రాజతరంగిణిని ఆధారం చేసుకుని విశ్వనాథ రాసిన ఆరు నవలల మాలిక. వేలయేళ్ల చరిత్రను సాధికారికంగా నిర్ధారించుకుని ఆసక్తికరమైన వర్ణనలతో కల్హణుడు 11శతాబ్దిలో రాసిన కశ్మీర రాజతరంగిణి అటు చారిత్రిక గ్రంథంగా, ఇటు కావ్యంగా ప్రాముఖ్యత పొందింది[1] పాశ్చాత్య చరిత్ర పండితులు, వారిని అనుసరించిన భారతీయ చరిత్ర పండితులు చరిత్రలోని ఎన్నో అంశాలను విస్మరించి మన గతానికి అన్యాయం చేశారని చెప్పే విశ్వనాథ దృష్టి సహజంగానే కశ్మీర రాజతరంగిణిపై పడింది. రాజతరంగిణిలో రాసిన పలువురు రాజులు, రాణులు, వారి జీవితాలు, ఆనాటి వాతావరణాన్ని అంశంగా తీసుకుని 6 నవలల మాలికను విశ్వనాథ సృష్టించారు. కాశ్మీర రాజవంశ నవలలు ఇవి:
ఇతివృత్తం[మార్చు]
శైలి-శిల్పం[మార్చు]
ఉదాహరణలు[మార్చు]
ప్రాచుర్యం[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ధర్, సోమనాథ్ (1983). కల్హణుడు (1 ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాఢమీ.