నీలపెండ్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలపెండ్లి
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
సంపాదకులు: విశ్వనాథ పావని శాస్త్రి
ముద్రణల సంఖ్య: 3 (2013 వరకు)
భాష: తెలుగు
ప్రక్రియ: తెలుగు సాహిత్యం
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: విశ్వనాథ పావనిశాస్త్రి
విడుదల: 1962
ఆంగ్ల ప్రచురణ: 1963, 2006, 2013

నీలపెండ్లి నవల జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.

రచనా నేపథ్యం[మార్చు]

నీలపెండ్లి నవల రచనా కాలం 1962గా కుమారుడు గ్రంథకర్త, విశ్వనాథ సాహిత్య సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావని శాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చేప్తూండగా జువ్వాడి గౌతమరావు లిపిబద్ధం చేశారు. ఈ నవల ప్రథమ ముద్రణ 1963లో కరీంనగర్ లోని చింతల నరహింహులు అండ్ సన్స్ సంస్థ ప్రచురించింది. ద్వితీయ ముద్రణ 2006లో, తృతీయముద్రణ 2013లో జరిగింది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నీలపెండ్లి నవల (2013 ముద్రణ)లో "ఒక్కమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్.