మారెళ్ళ రంగారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారెళ్ళ రంగారావు
వృత్తిసంగీత దర్శకుడు

మారెళ్ళ రంగారావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఇతడు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. చిత్రపు నారాయణమూర్తి, డి.యోగానంద్, తాతినేని ప్రకాశరావు, ఎ.భీంసింగ్, వి. రామచంద్రరావు, ఎ.సి.త్రిలోకచందర్, బి.ఎస్.రంగా, కృష్ణన్ - పంజు, జి.విశ్వనాథం, టి.ఆర్.రామన్న, సి.వి.శ్రీధర్ మొదలైన దర్శకుల సినిమాలకు ఇతడు సంగీతాన్ని సమకూర్చాడు. ఇతని స్వరకల్పనలో ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం, మాధవపెద్ది, పి.లీల, జిక్కి, కె.జమునారాణి, పి.సుశీల, కె.రాణి, రావు బాలసరస్వతీ దేవి, ఎ.పి.కోమల, ఎల్.ఆర్.ఈశ్వరి మొదలైన గాయినీ గాయకులు పాడారు. ఇతడు 1955-1990ల మధ్యకాలంలో చలనచిత్ర రంగంలో పనిచేశాడు. సుమారు 40 చిత్రాలకు సంగీత సారథ్యం వహించాడు. [1]

చిత్రాల జాబితా[మార్చు]

ఇతడు సంగీత దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు[1]:

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "Marella_Rangarao". indiancine.ma. Retrieved 26 January 2022.