మైసూరు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైసూరు లోక్‌సభ ముఖచిత్రం

మైసూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొడగు, మైసూరు జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
208 మడికేరి జనరల్ కొడగు
209 విరాజ్‌పేట జనరల్ కొడగు
210 పెరియపట్నం జనరల్ మైసూర్
212 హుణసూరు జనరల్ మైసూర్
215 చాముండేశ్వరి జనరల్ మైసూర్
216 కృష్ణంరాజ జనరల్ మైసూర్
217 చామరాజ జనరల్ మైసూర్
218 నరసింహరాజు జనరల్ మైసూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

మైసూర్ రాష్ట్రం[మార్చు]

కర్ణాటక రాష్ట్రం[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1977 హెచ్‌డి తులసీదాస్ దాసప్ప భారత జాతీయ కాంగ్రెస్
1980 ఎం. రాజశేఖర మూర్తి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 శ్రీకాంత దత్త నర్సింహరాజ వడియార్ కాంగ్రెస్
1989
1991 చంద్రప్రభ ఉర్స్
1996 శ్రీకాంత దత్త నర్సింహరాజ వడియార్
1998 సిహెచ్ విజయశంకర్ భారతీయ జనతా పార్టీ
1999 శ్రీకాంత దత్త నర్సింహరాజ వడియార్ భారత జాతీయ కాంగ్రెస్
2004 సిహెచ్ విజయశంకర్ బీజేపీ
2009 అడగూర్ హెచ్.విశ్వనాథ్ భారత జాతీయ కాంగ్రెస్
2014 ప్రతాప్ సింహా బీజేపీ
2019[2]

మూలాలు[మార్చు]

  1. "'మైసూరు' యుద్ధంలో నెగ్గేదెవరు?". 13 April 2024. Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.